మన్యం-జిల్లా

  • Home
  • అంగన్వాడీల పోరాటం దేశానికే ఆదర్శం

మన్యం-జిల్లా

అంగన్వాడీల పోరాటం దేశానికే ఆదర్శం

Jan 8,2024 | 21:12

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : సంఖ్యాబలం ఉందనే మదంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, ప్రజల సమస్యలను పక్కన పెడుతూ నియంతల్లా ప్రవర్తిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులకు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న…

ఎజెఎసి మేనిఫెస్టో అమలు చేసే పార్టీకే మద్దతు

Jan 7,2024 | 21:55

ప్రజాశక్తి – సాలూరు : రానున్న ఎన్నికల్లో ఆదివాసీ జెఎసి సూచించిన మేనిఫెస్టో అమలుకు హామీ ఇచ్చిన పార్టీకే మద్దతు తెలపాలని నిర్ణయించినట్లు జిల్లా ఎజెఎసి వైస్‌…

విద్యార్థుల్లో పోటీ తత్వం ఉండాలి

Jan 7,2024 | 21:54

ప్రజాశక్తి – వీరఘట్టం : చదువు పట్ల విద్యార్థుల్లో పోటీతత్వం ఉండాలని మండల విద్యాశాఖ అధికారి ఆనందరావు విద్యార్థులకు సూచించారు. ఆదివారం స్థానిక శ్రీ గాయత్రి పాఠశాల,…

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

Jan 7,2024 | 21:52

ప్రజాశక్తి – కొమరాడ : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందజేస్తుందని స్థానిక ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి అన్నారు. మండల కేంద్రమైన కొమరాడ సచివాలయంలో వైఎస్‌ఆర్‌…

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం

Jan 7,2024 | 21:51

ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌ :తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజినీరింగ్‌, వాటర్‌ సెక్షన్‌ కార్మికులు అన్నారు. 13వ రోజు…

నడకతో మెరుగైన ఆరోగ్యం

Jan 7,2024 | 21:22

ప్రజాశక్తి – సాలూరు : ప్రతి రోజూ ఉదయం పూట నడకతో మెరుగైన ఆరోగ్యం పొందవచ్చునని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని రామా…

ఎస్మా ప్రయోగం దుర్మార్గం

Jan 7,2024 | 21:21

ప్రజాశక్తి – బలిజిపేట : అంగన్వాడీలు తమ హక్కుల పరిరక్షణకు శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే సమస్యలు పరిష్కరించడం మానేసి ఎస్మా ప్రయోగించడం దారుణమైన చర్యని సిఐటియు జిల్లా…

Jan 7,2024 | 21:18

ప్రజాశక్తి గుమ్మలక్ష్మీపురంస్వాతంత్రం వచ్చి నేటికి 77 ఏళ్లు గడుస్తున్నా నేటికీ గిరిజన జీవితాల్లో సంక్రాంతులు కాన రావడంలేదు. అభివృద్ధికి నోచుకోక నిత్యం సమస్యలతో గిరిజనులు సహజీవనం చేస్తున్నారు.…

టిడిపి మాయమాటలు నమ్మొద్దు

Jan 6,2024 | 21:16

ప్రజాశక్తి-పాచిపెంట: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టిడిపి నాయకులు బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ బూటకపు హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర…