మన్యం-జిల్లా

  • Home
  • అంగన్వాడీలపై ప్రభుత్వ తీరు గర్హనీయం : సిపిఎం

మన్యం-జిల్లా

అంగన్వాడీలపై ప్రభుత్వ తీరు గర్హనీయం : సిపిఎం

Jan 22,2024 | 20:51

పార్వతీపురంరూరల్‌ : అంగన్వాడీలపై జిల్లా కలెక్టర్‌, జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరైంది కాదని, ఈ దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం, ఐక్య…

నందివాడలో మెగా రక్తదాన శిబిరం

Jan 20,2024 | 15:53

ప్రజాశక్తి-వీరఘట్టం(మన్యం) : మండలంలోని పనస నందివాడ గ్రామంలో మాజీ సర్పంచ్‌ కే.సన్యాసినాయుడు ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 25 మంది రక్తాన్ని…

తప్పుల్లేకుండా ఓటర్ల జాబితా : పిఒ

Jan 19,2024 | 21:30

ప్రజాశక్తి – సీతంపేట  :  ఓటర్ల జాబితాలో ఒక్క తప్పు కూడా ఉండకూడదని ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి అన్నారు. శుక్రవారం పాలకొండ నియోజక వర్గంలోని తహశీల్దార్లతో సమావేశం…

అంబేద్కర్‌ ఆశయాలకు అంకితమవుదాం : కలెక్టర్‌

Jan 19,2024 | 21:35

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  :  డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక గిరిమిత్ర భవనంలో…

నత్తనడకన ఆధునీకరణ పనులు

Jan 19,2024 | 21:31

ప్రజాశక్తి – పాచిపెంట :  జిల్లాలో కీలకమైన పెద్దగెడ్డ రిజర్వాయర్‌ ఆధునీకరణ పనులు మూడేళ్లు గడుస్తున్న తుది దశకు చేరుకోవడం లేదు. పనులు ప్రారంభించి మూడేళ్లలో కేవలం…

చదువుల పొదరిల్లు

Jan 17,2024 | 21:48

ప్రజాశక్తి-సీతంపేట  :  సీతంపేట ఐటిడిఎ పరిధిలో ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు.. ఇలా ఎన్ని ఉన్నా… ఐటిడిఎకు కూతవేటు దూరంలో ఉన్న హడ్డుబంగి…

గ్రామ స్వరాజ్యం.. ఎలా సాధ్యం?

Jan 17,2024 | 21:45

 ప్రజాశక్తి-వీరఘట్టం :  గాంధీ కన్న కలలు నిజం కావాలని, గ్రామస్థాయిలో సుపరిపాలన ప్రజలకు అందించడమే తమ ఉద్దేశమని ముఖ్యమంత్రి నుంచి స్థానిక ప్రజాప్రతినిధి వరకూ ఏ కార్యక్రమం,…

గట..గట..గట..

Jan 17,2024 | 21:37

ప్రజాశక్తి – విజయనగరంటౌన్‌ :   పండగల్లో పెద్ద పండగ సంక్రాంతి. సంప్రదాయబద్ధ పండగగా దీనికి పేరున్నా క్రమేపీ దీని తీరు మారుతోంది. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో…

గిరిజనుల కష్టాలను సిఎంకు వివరిస్తా

Jan 17,2024 | 21:36

ప్రజాశక్తి-శృంగవరపుకోట  :  గిరి శిఖరాల పైన ఉండే గిరి పుత్రుల కష్టాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డివిజి శంకర్రావు అన్నారు.…