మన్యం-జిల్లా

  • Home
  • ఎన్నికల నిర్వహణకు ప్రజా ప్రతినిధులు సహకరించాలి

మన్యం-జిల్లా

ఎన్నికల నిర్వహణకు ప్రజా ప్రతినిధులు సహకరించాలి

Feb 19,2024 | 21:00

ప్రజాశక్తి – కురుపాం  : రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ప్రజా ప్రతినిధులు అధికారులకు సహకరించి ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని ఆర్‌డిఒ వివి రమణ కోరారు.…

‘సూపర్‌ సిక్స్‌’పై గ్రామాల్లో ప్రచారం

Feb 18,2024 | 21:33

ప్రజాశక్తి – కురుపాం : ప్రజల భవిష్యత్తుకు భరోసా కావాలంటే చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలతోనే సాధ్యమని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి టి.జగదీశ్వరి అన్నారు. మండలంలోని…

కొండ నీరే తాగునీరు

Feb 18,2024 | 21:32

ప్రజాశక్తి -భామిని : ప్రభుత్వాలు తాగు నీటి కోసం నిధులు వెచ్చిస్తున్నా గిరిశిఖ గ్రామ గిరిజనులకు మాత్రం గుక్కెడు నీటి కోసం అనేక అవస్థలుపడుతున్నారు. వివరాల్లోకొ వెళ్తే…

వీరఘట్టంలో భూ కబ్జాల పర్వం

Feb 18,2024 | 21:30

ప్రజాశక్తి – వీరఘట్టం:‘వడ్డించేవాడు మానోడైతే కడబండితో కూర్చొనా ఎలాంటి నోటుందు’ అన్న చందంగా ఉంది మండలంలోని భూబకాసురుల పరిస్థితి. పాలకులు, అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో భూ…

కెరీర్‌ గైడెన్స్‌పై యువతకు అవగాహన

Feb 18,2024 | 21:07

ప్రజాశక్తి – సాలూరు : పట్టణంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించి కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని టౌన్‌ సిఐ జిడి బాబు…

ఎఎన్‌ఎంలపై పనిభారం తగ్గించాలి

Feb 18,2024 | 21:06

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : గ్రామ సచివాలయ ఎఎన్‌ఎంలపై పని భారం తగ్గించాలని యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక…

ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం

Feb 18,2024 | 21:04

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: ఐక్య పోరాటాలతోనే న్యాయమైన డిమాండ్ల పరిష్కారమవుతాయని రైతుసంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. గుమ్మలక్ష్మీపురంలో ఆదివారం అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ విజయోత్సవ…

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ రహస్య ఎజెండా

Feb 18,2024 | 21:03

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : అత్యంత సంపన్న కార్పొరేట్‌ కంపెనీల నుండి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి ఎన్నికల వ్యవస్థను తమకు అనుకూలంగా మలచుకోవడం, మతోన్మాద కార్యక్రమాలకు పెద్ద…

పిట్టల్లా రాలిపోతున్నారు..

Feb 18,2024 | 21:01

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. చదువుకోడానికి వచ్చిన విద్యార్థులు ఏదో ఒక కారణంచేత పసిప్రాయంలోనే మృత్యుఒడికి చేరుతూనే ఉన్నారు.…