మన్యం-జిల్లా

  • Home
  • గ్రంథాలయంలో పుస్తకపఠనం

మన్యం-జిల్లా

గ్రంథాలయంలో పుస్తకపఠనం

May 16,2024 | 20:23

ప్రజాశక్తి -గరుగుబిల్లి : మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం కార్యక్రమంలో భాగంగా గురువారం పుస్తక పఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు. క్విజ్‌ పోటీలు…

ఇంకా అందని పింఛన్లు

May 16,2024 | 20:16

ప్రజాశక్తి- చీపురుపల్లి : ఇంటి వద్దకే పింఛన్‌ డబ్బులు పంపిణీ చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం మాత్రం కావాలనే రకరకాల సాకులు చెప్పి జాప్యం చేసి వృద్ధులను,…

జిల్లాలో ఎంతో నేర్చుకున్నా

May 16,2024 | 20:15

ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లాలో గత ఏడాది కాలంలో వివిధ హోదాల్లో పొందిన శిక్షణ ద్వారా ఎన్నో పరిపాలనపరమైన అంశాలను నేర్చుకున్నానని, ఈ అనుభవంతో రానున్న రోజుల్లో…

ఓటు వినియోగంలో పట్టణాల్లో పెరగని ఆసక్తి

May 16,2024 | 20:14

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : పాలకపార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులపై నమ్మకం సడలుతోందో లేక రాజకీయాలపైనే ఆసక్తి తగ్గిపోతోందో… ప్రభుత్వ పథకాలు రుచించడం లేదో..…

ఎన్నికలు ముగిసినా నిర్లక్ష్యం వద్దు

May 16,2024 | 20:13

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలు తరువాత జరిగిన సంఘటనలు, తీసుకోవాల్సిన భద్రత చర్యలపై విశాఖపట్నం రేంజ్‌ పరిధిలోని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం…

కాయ్‌ రాజా కాయ్‌

May 16,2024 | 20:12

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌/బొబ్బిలి : పోలింగ్‌ ముగిసింది. కౌంటింగే మిగిలింది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎవరు గెలుస్తారోనన్న చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఏ ఇద్దరూ కలిసినా ఒకటే…

May 15,2024 | 22:15

నీలమాంబపురంలో చోరీ 8 తులాల బంగారం, 5 లక్షల నగదు అపహరణ ప్రజాశక్తి-జియ్యమ్మవలస : మండలంలోని ఇటిక పంచాయతీ నీలమాంబపురం గ్రామానికి చెందిన పురోహితుడు కర్రి సతీష్‌…

సెంచూరియన్‌ బస్సును ఢకొీన్న టిప్పర్‌

May 15,2024 | 22:12

ప్రజాశక్తి-బొండపల్లి : మండల కేంద్రమైన బొండపల్లి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం సెంచూరియన్‌ యూనివర్శిటీకి చెందిన బస్సును ఎదురుగా వస్తున్న టిప్పర్‌ లారీ ఢకొీనడంతో బస్సులో ప్రయాణిస్తున్న…

ఎవరి ధీమా వారిది

May 15,2024 | 22:14

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఓట్ల పండగ ముగిసింది. ఇక ప్రజాతీర్చే మిగిలింది. మరో 18 రోజులు తీర్పు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి…