మన్యం-జిల్లా

  • Home
  • అప్రెంటీస్‌ జీవో ప్రతుల కాపీలు దగ్ధం

మన్యం-జిల్లా

సారా నియంత్రణలో సిఐ కృషి అభినందనీయం

Feb 12,2024 | 21:09

ప్రజాశక్తి – సాలూరు : మున్సిపాలిటీ పరిధిలో నాటుసారా నియంత్రణలో పట్టణ సిఐ జిడి బాబు చేస్తున్న కృషి అభినందనీయమని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు,…

ఉపాధి పనులు కల్పించాలని ధర్నా

Feb 12,2024 | 21:07

ప్రజాశక్తి – పార్వతీపురం : ఉపాధిహామీ పనులు కల్పించాలని వెలగవలస పంచాయతీ పరిధిలోని గ్రామాల గిరిజనులు కలెక్టరేట్‌ వద్ద గిరిజన, వ్యవసాయ కార్మికసంఘాల ఆధ్వర్యాన సోమవారం ధర్నా…

సిఎం సహాయ నిధి చెక్కు అందజేత

Feb 12,2024 | 21:05

 ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ : బలిజిపేట మండలం, వెంగాపురానికి చెందిన మరడాన యళ్ళంనాయుడు, రేష్మ దంపతుల కుమారుడుకి అనారోగ్య కారణంగా వైద్యం చేయించి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న…

రక్తహీనత నివారణకు చర్యలు : డిఎంఒ

Feb 12,2024 | 21:05

 ప్రజాశక్తి – గరుగుబిల్లి : రక్తహీనతను నివారించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్‌మోహనరావు అన్నారు. ఉద్ధవోలులో ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాంను సోమవారం…

జీడి కనీస మద్దతు ధర రూ.200కు పెంచాలి

Feb 12,2024 | 21:04

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : జీడి కనీస మద్దతు ధర కేజీ రూ.200కు పెంచి గిరిజనుల నుంచి జిసిసి నేరుగా కొనుగోలు చేయాలని చెముడుగూడ ఎంపిటిసి మండంగి…

ప్రజా ప్రతినిధులు ఫుల్‌… అధికారులు నిల్‌

Feb 12,2024 | 21:03

ప్రజాశక్తి – కురుపాం  : సర్వసభ్య సమావేశానికి మండల స్థాయి అధికారులు వస్తేనే సమావేశంలో ఉండాలని, వారి ద్వితీయ శ్రేణి సిబ్బంది వస్తే వెళ్లిపోవాలని సమావేశానికి రాని…

నేటి నుంచి టిడిపి ‘శంఖారావం’

Feb 12,2024 | 20:25

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :   టిడిపి యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన శంఖారావం యాత్ర ఉమ్మడి జిల్లాలో మంగళవారం నుంచి…

ఆరు కిలోల గంజాయి స్వాధీనం

Feb 11,2024 | 21:25

పాచిపెంట : ఒడిస్సా నుంచి ఘాట్‌ రోడ్డు మీదుగా అక్రమంగా తరలిస్తున్న ఆరు కిలోల గంజాయిని ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్సై పి.నారాయణ రావు తెలిపారు.…