మన్యం-జిల్లా

  • Home
  •  25న తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన

మన్యం-జిల్లా

 25న తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన

Mar 22,2024 | 21:04

ప్రజాశక్తి -జియ్యమ్మవలస : రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం 21 రోజుల్లో రైతు ఖాతాలకు డబ్బులు వేస్తామని హామీ ఇచ్చి నేటికి మూడు నెలలు…

కోళ్లకే టిక్కెట్‌

Mar 22,2024 | 20:35

ఎ ట్టకేలకు ఎస్‌.కోట టిడిపి అభ్యర్థి ప్రకటన కంగుతిన్న గొంప క్రిష్ట రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి/శృంగవరపుకోట  : ఎస్‌.కోట టిడిపి…

మద్యానికి బానిసై భార్యను హతమార్చిన భర్త

Mar 22,2024 | 20:20

 ప్రజాశక్తి – జియ్యమ్మవలస : తాగిన మైకంలో భార్యను అతికిరాతకంగా కొడవలితో కడుపు కోసి చంపిన దారుణ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం సింగనాపురం…

కన్నీళ్లు దిగమింగుకొని పరీక్షకు హాజరు

Mar 22,2024 | 20:17

 ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ :  కన్నతండ్రి గుండెపోటుకు గురై మృతి చెందగా, మృతదేహం ఇంట్లో ఉండగానే కన్నీళ్లు దిగమింగుకుంటూ, బరువెక్కిన గుండెతో ఒక విద్యార్థి పదో తరగతి…

అయోమయoలో వైసిపి కేడర్‌

Mar 21,2024 | 20:59

విజయనగరం ప్రతినిధి:విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ముఖ్యంగా వైసిపి కేడర్‌ ఎన్నికల వేళ అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా భవనాలు, రోడ్ల నిర్మాణ బిల్లులు చెల్లించకపోవడంతో ఆ…

కార్పొరేషన్ల రుణాలేవీ?

Mar 21,2024 | 21:03

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : వెనుబడిన కులాలకు ఆర్థికంగా అండగా నిలవాల్సిన కార్పొరేషన్లు నిర్వీర్యమైపోయాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవుల పంపకం చేపట్టినప్పటికీ…

గిరిజన గ్రామాల్లో ‘బాబుష్యూరిటీ’

Mar 21,2024 | 20:54

ప్రజాశక్తి- పాచిపెంట : మండలంలోని మూటకూడు, శతాభి, గరిసిగుడ్డి పంచాయతీల్లో గల పలు గ్రామాల్లో టిడిపి మండల అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్‌ బాబు ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ…

ఆంధ్రాలో ప్రవేశించే ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాలి

Mar 21,2024 | 20:48

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : ఒడిశాతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రా సరిహద్దులలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని కచ్చితంగా వివరాలను నమోదు చేసి తనిఖీ చేయాలని ఎన్నికల…

సిపిఎం అభ్యర్థులను గెలిపించండి

Mar 21,2024 | 20:46

ప్రజాశక్తి -గరుగుబిల్లి : బిజెపి, టిడిపి, వైసిపి అభ్యర్థులను ఓడించి సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం గరుగుబిల్లి మండల…