మన్యం-జిల్లా

  • Home
  • టెన్త్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

మన్యం-జిల్లా

టెన్త్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

Feb 12,2024 | 21:44

 పార్వతీపురంరూరల్‌ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని, అధికారులంతా సమన్వయంతో పనిచేసి పరీక్షలు పూర్తి చేయాలని ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ జి.కేశవనాయుడు…

గిరిజన గ్రామాలకు పక్కా రోడ్ల సౌకర్యమే లక్ష్యం

Feb 12,2024 | 21:43

పాచిపెంట: గిరిజన గ్రామాలకు పక్కా రహదారులు లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పీడిక రాజన్న దొర తెలిపారు. మండలంలోని వేటగానివలస నుండి తంగ్లాం…

స్పందనకు 167 అర్జీలు

Feb 12,2024 | 21:42

పార్వతీపురం: స్థానిక కలెక్టరేట్‌ లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి 167 అర్జీలు అందాయి. కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ జి.కేశవ…

విశాఖ రేంజ్‌ డిఐజిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన విశాల్‌ గున్నిని విజయనగరం, ున్యం జిల్లాల ఎస్‌పిలు దీపికా పాటిల్‌, విక్రాంత్‌ పాటిల్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు జిల్లాల్లో నేర నియంత్రణకు చేపడుతున్న చర్యలను డిఐజికి ఎస్పీలు వివరించారు. -ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌

Feb 12,2024 | 21:39

విశాఖ రేంజ్‌ డిఐజిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన విశాల్‌ గున్నిని విజయనగరం, ున్యం జిల్లాల ఎస్‌పిలు దీపికా పాటిల్‌, విక్రాంత్‌ పాటిల్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు…

సారా నియంత్రణలో సిఐ కృషి అభినందనీయం

Feb 12,2024 | 21:09

ప్రజాశక్తి – సాలూరు : మున్సిపాలిటీ పరిధిలో నాటుసారా నియంత్రణలో పట్టణ సిఐ జిడి బాబు చేస్తున్న కృషి అభినందనీయమని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు,…

ఉపాధి పనులు కల్పించాలని ధర్నా

Feb 12,2024 | 21:07

ప్రజాశక్తి – పార్వతీపురం : ఉపాధిహామీ పనులు కల్పించాలని వెలగవలస పంచాయతీ పరిధిలోని గ్రామాల గిరిజనులు కలెక్టరేట్‌ వద్ద గిరిజన, వ్యవసాయ కార్మికసంఘాల ఆధ్వర్యాన సోమవారం ధర్నా…

సిఎం సహాయ నిధి చెక్కు అందజేత

Feb 12,2024 | 21:05

 ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ : బలిజిపేట మండలం, వెంగాపురానికి చెందిన మరడాన యళ్ళంనాయుడు, రేష్మ దంపతుల కుమారుడుకి అనారోగ్య కారణంగా వైద్యం చేయించి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న…

రక్తహీనత నివారణకు చర్యలు : డిఎంఒ

Feb 12,2024 | 21:05

 ప్రజాశక్తి – గరుగుబిల్లి : రక్తహీనతను నివారించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్‌మోహనరావు అన్నారు. ఉద్ధవోలులో ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాంను సోమవారం…