మన్యం-జిల్లా

  • Home
  • దౌర్జన్యంగా రహదారి తొలగింపు

మన్యం-జిల్లా

దౌర్జన్యంగా రహదారి తొలగింపు

Apr 18,2024 | 21:29

ప్రజాశక్తి – మక్కువ: పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే జెసిబి లతో దౌర్జన్యంగా రహదారి తొలగింపు చేపట్టడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత జరుగుతున్నా ఏమీ…

వంతెన పనులు ఎప్పటికి పూర్తయ్యేనో?

Apr 18,2024 | 21:28

ప్రజాశక్తి – సీతానగరం : మండల కేంద్రంలో సువర్ణముఖీ నదిపై 36వ రాష్ట్రీయ రహదారిపై అనుసంధానంలో నిర్మిస్తున్న నూతన నిర్మాణ పనులు ఎప్పటికీ పూర్తవుతుందోనని స్థానికులు, ప్రయాణికులు,…

పృధ్వీ రాజ్‌ యువతకు ఆదర్శం

Apr 18,2024 | 21:21

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌:  ఇటీవల విడుదలైన సివిల్స్‌ పరీక్ష తుది ఫలితాల్లో 493 ర్యాంక్‌తో ఐఎఎస్‌ సాధించిన దొనక పృధీరాజ్‌ నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని పార్వతీపురం ఎంఇఒ…

సమస్యల్లేని నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయం : కోలగట్ల

Apr 18,2024 | 21:20

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని వేణుగోపాలపురంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ వైసిపి అభ్యర్థి, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు. మరోసారి అవకాశం…

కిరికిరి వ్యవహారాలను తిప్పికొట్టండి

Apr 18,2024 | 21:18

ప్రజాశక్తి-విజయనగరంకోట: రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం అనేవి రెండు కళ్లు అని, కానీ వైసిపి ప్రభుత్వం సంక్షేమమే తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదని విజయనగరం పార్లమెంట్‌ టిడిపి అభ్యర్థి కలిశెట్టి…

ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలి

Apr 18,2024 | 21:14

ప్రజాశక్తి – జియ్యమ్మవలస : కురుపాం నియోజకవర్గానికి ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఎం తరపున పోటీ చేస్తున్న మండంగి రమణను అభ్యర్థి మెజార్టీతో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర…

మేం రాజీనామా చేయం

Apr 18,2024 | 21:07

ప్రజాశక్తి – భోగాపురం : భోగాపురం మేజర్‌ పంచాయతీలోని కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేయమని తెగేసి చెబుతున్నారు. రెండు సచివాలయాల పరిధిలో 56 మంది వాలంటీర్లు ఉండగా…

అట్టహాసంగా బడ్డుకొండ నామినేషన్‌

Apr 18,2024 | 21:05

ప్రజాశక్తి – నెల్లిమర్ల : నెల్లిమర్ల అసెంబ్లీ వైసిపి అభ్యర్థిగా బడ్డుకొండ అప్పలనాయుడు అట్టహాసంగా నామినేషన్‌ వేశారు. గురువారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి…

పురాతన పట్టణం.. సాలూరు..

Apr 18,2024 | 21:03

సాలూరు.. వేగావతి నది తీరాన వెలిసిన ఓ పట్టణం.. రాష్ట్రంలో అతి పురాతన మున్సిపాలిటీ. దీని కేంద్రంగా 1951లో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. తొలుత జనరల్‌ నియోజకవర్గంగా…