మన్యం-జిల్లా

  • Home
  • ఓటరు జాబితాలో మార్పులపై నివేదిక

మన్యం-జిల్లా

ఓటరు జాబితాలో మార్పులపై నివేదిక

Dec 21,2023 | 21:07

ప్రజాశక్తి – పార్వతీపురం : ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురించిన అక్టోబర్‌ 27 నుంచి ఇప్పటి వరకూ అందులో చేసిన మార్పులు, చేర్పులు, ఇతర సవరణలకు గల…

విఒఎల సమస్యలు పరిష్కరించాల

Dec 20,2023 | 20:53

బలిజిపేట : గ్రామైక్య సంఘ సహాయకుల (విఒఎ) సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి ఇందిరా డిమాండ్‌ చేశారు. విఒఎల సమస్యల పరిష్కారానికై మండలం లోని…

గ్లోబల్‌ వార్మింగ్‌ అవగాహన ర్యాలీ

Dec 20,2023 | 20:51

కలెక్టరేట్‌ : ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభ వించి జన, ఆస్తి నష్టం జరుగుతుందని అవగాహన కలిగించడం కోసం బుధవారం పార్వతీపురంలో…

చేస్తామన్నవారితో పనులు చేయించండి

Dec 20,2023 | 20:49

సాలూరు : జాతీయ ఉపాధి హామీ పథకం కింద మండలానికి మంజూరైన పనులను చేయడానికి ముందుకొచ్చిన వారితో చేయించాలని డిప్యూటీ సీఎం రాజన్నదొర ఆదేశించారు. ఎంపిడిఒ జి.పార్వతి…

తొమ్మిదో రోజుకు అంగన్‌వాడీల సమ్మె

Dec 20,2023 | 20:47

తెలంగాణా కంటే ఎక్కువ వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ హామీని అమలు చేయాలని అంగన్‌వాడీలు తలపెట్టిన నిరవధిక సమ్మె బుధవారం 9వ రోజుకు చేరింది.…

పివిటిజి గ్రామాలకు విద్యుత్‌ కల్పనకు సర్వే

Dec 20,2023 | 20:01

పార్వతీపురం : తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఇపిడిసిఎల్‌) సంచాలకులు (ఆపరేషన్‌) బి.రమేష్‌ బుధవారం కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ను కలెక్టర్‌ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. పర్టిక్యులర్లి…

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె

Dec 20,2023 | 19:59

పార్వతీపురంటౌన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈనెల 26 నుంచి సమ్మెలోకి వెళ్తామని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సభ్యులు మున్సిపల్‌ కమిషనర్‌ జె. రామఅప్పలనాయుడుకు…

విదేశీ విద్యా దీవెన పంపిణీ

Dec 20,2023 | 19:56

పార్వతీపురం: జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకాల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వర్చువల్‌ విధానంలో దీన్ని…

జిల్లాకు నేడు ఎలక్షన్‌ రోల్‌ అబ్జర్వర్‌ రాక

Dec 20,2023 | 19:54

పార్వతీపురంరూరల్‌ : ఉన్నత విద్య రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, జిల్లా ఎలక్షన్‌ రోల్‌ అబ్జర్వర్‌ జె.శ్యామలరావు జిల్లాకు గురువారం రానున్నారని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు.…