సిఎం సహాయ నిధి చెక్కు అందజేత
ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : బలిజిపేట మండలం, వెంగాపురానికి చెందిన మరడాన యళ్ళంనాయుడు, రేష్మ దంపతుల కుమారుడుకి అనారోగ్య కారణంగా వైద్యం చేయించి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న…
ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : బలిజిపేట మండలం, వెంగాపురానికి చెందిన మరడాన యళ్ళంనాయుడు, రేష్మ దంపతుల కుమారుడుకి అనారోగ్య కారణంగా వైద్యం చేయించి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న…
ప్రజాశక్తి – గరుగుబిల్లి : రక్తహీనతను నివారించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు అన్నారు. ఉద్ధవోలులో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంను సోమవారం…
ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : జీడి కనీస మద్దతు ధర కేజీ రూ.200కు పెంచి గిరిజనుల నుంచి జిసిసి నేరుగా కొనుగోలు చేయాలని చెముడుగూడ ఎంపిటిసి మండంగి…
ప్రజాశక్తి – కురుపాం : సర్వసభ్య సమావేశానికి మండల స్థాయి అధికారులు వస్తేనే సమావేశంలో ఉండాలని, వారి ద్వితీయ శ్రేణి సిబ్బంది వస్తే వెళ్లిపోవాలని సమావేశానికి రాని…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : టిడిపి యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం యాత్ర ఉమ్మడి జిల్లాలో మంగళవారం నుంచి…
పాచిపెంట : ఒడిస్సా నుంచి ఘాట్ రోడ్డు మీదుగా అక్రమంగా తరలిస్తున్న ఆరు కిలోల గంజాయిని ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్సై పి.నారాయణ రావు తెలిపారు.…
వీరఘట్టం : దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం పని చేస్తుందని పాలకులు ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమవుతున్నారు తప్ప తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని పలువురు దళితులు ఆరోపిస్తున్నారు.…
పాలకొండ:ఈ నెల 13న పాలకొండ నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగే శంఖారావం సభ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని…
ప్రజాశక్తి-సాలూరు : పట్టణంలోని ఆర్సిఎం హైస్కూల్ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం రాజన్నదొర విద్యార్ధులతో కలిసి నృత్యం…