మన్యం-జిల్లా

  • Home
  • సిఎం సహాయ నిధి చెక్కు అందజేత

మన్యం-జిల్లా

సిఎం సహాయ నిధి చెక్కు అందజేత

Feb 12,2024 | 21:05

 ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ : బలిజిపేట మండలం, వెంగాపురానికి చెందిన మరడాన యళ్ళంనాయుడు, రేష్మ దంపతుల కుమారుడుకి అనారోగ్య కారణంగా వైద్యం చేయించి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న…

రక్తహీనత నివారణకు చర్యలు : డిఎంఒ

Feb 12,2024 | 21:05

 ప్రజాశక్తి – గరుగుబిల్లి : రక్తహీనతను నివారించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్‌మోహనరావు అన్నారు. ఉద్ధవోలులో ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాంను సోమవారం…

జీడి కనీస మద్దతు ధర రూ.200కు పెంచాలి

Feb 12,2024 | 21:04

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : జీడి కనీస మద్దతు ధర కేజీ రూ.200కు పెంచి గిరిజనుల నుంచి జిసిసి నేరుగా కొనుగోలు చేయాలని చెముడుగూడ ఎంపిటిసి మండంగి…

ప్రజా ప్రతినిధులు ఫుల్‌… అధికారులు నిల్‌

Feb 12,2024 | 21:03

ప్రజాశక్తి – కురుపాం  : సర్వసభ్య సమావేశానికి మండల స్థాయి అధికారులు వస్తేనే సమావేశంలో ఉండాలని, వారి ద్వితీయ శ్రేణి సిబ్బంది వస్తే వెళ్లిపోవాలని సమావేశానికి రాని…

నేటి నుంచి టిడిపి ‘శంఖారావం’

Feb 12,2024 | 20:25

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :   టిడిపి యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన శంఖారావం యాత్ర ఉమ్మడి జిల్లాలో మంగళవారం నుంచి…

ఆరు కిలోల గంజాయి స్వాధీనం

Feb 11,2024 | 21:25

పాచిపెంట : ఒడిస్సా నుంచి ఘాట్‌ రోడ్డు మీదుగా అక్రమంగా తరలిస్తున్న ఆరు కిలోల గంజాయిని ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్సై పి.నారాయణ రావు తెలిపారు.…

దళితవాడలో అన్నీ సమస్యలే..!

Feb 11,2024 | 21:24

వీరఘట్టం : దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం పని చేస్తుందని పాలకులు ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమవుతున్నారు తప్ప తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని పలువురు దళితులు ఆరోపిస్తున్నారు.…

శంఖారావ సభను విజయవంతం చేద్దాం: కిడారి

Feb 11,2024 | 21:23

పాలకొండ:ఈ నెల 13న పాలకొండ నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో జరిగే శంఖారావం సభ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని…

పాఠశాల వార్షికోత్సవంలో డిప్యూటీ సిఎం డ్యాన్స్‌

Feb 11,2024 | 20:35

 ప్రజాశక్తి-సాలూరు  : పట్టణంలోని ఆర్‌సిఎం హైస్కూల్‌ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం రాజన్నదొర విద్యార్ధులతో కలిసి నృత్యం…