మన్యం-జిల్లా

  • Home
  • పాలకొండలో అభివృద్ధి జాడేది.?

మన్యం-జిల్లా

పాలకొండలో అభివృద్ధి జాడేది.?

Mar 28,2024 | 21:31

ప్రజాశక్తి-పాలకొండ:  పేరుకే నియోజకవర్గం… అభివృద్ధి శూన్యం… సమస్యల నిలయం… నియోజకవర్గంలో విద్య, వైద్యం సౌకర్యాలు అంతంతమాత్రమే. ఉపాధిలో పూర్తిగా వెనుకబాటు. పాలకులు మారినా పాలకొండ అభివృద్ధికి నోచని…

నాడు అసమ్మతి రాగం..నేడు మౌన గీతం

Mar 28,2024 | 21:30

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : నాడు అసమ్మతి రాగం తీసిన గ్రూపు నేడు మౌన గీతం పాడుతోంది. ఈ గ్రూపును పెంచిపోషించిన నాయకుడికి అసెంబ్లీ టిక్కెట్‌…

పెదరామలో ఆరోగ్య పోషణ్‌

Mar 28,2024 | 21:13

ప్రజాశక్తి – సీతంపేట : మండలంలోని పెదరామలో ప్రకృతి వ్యవసాయ విభాగ రీజనల్‌ అధికారి కృష్ణారావు, జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగ డిపిఎం షణ్ముఖరాజు ఆధ్వర్యంలో ఆరోగ్య…

ప్రిజం-10పై అవగాహన కల్పించాలి

Mar 28,2024 | 21:10

ప్రజాశక్తి – వీరఘట్టం:  ప్రిజం-10పై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి బగాది జగన్నాథరావు సిబ్బందిని ఆదేశించారు. గురువారం స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని…

గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు

Mar 28,2024 | 21:08

ప్రజాశక్తి – సాలూరు : రానున్న ఎన్నికల్లో వైసిపిని మళ్లీ గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ రెడ్డి పద్మావతి చెప్పారు.…

నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు

Mar 28,2024 | 21:06

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు…

సామాజిక బాధ్యతతో సేవలందించా

Mar 28,2024 | 20:46

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : తన 39ఏళ్ల ఉద్యోగ జీవితంలో సామాజిక బాధ్యతగా భావించి సేవలు అందించానని ఎల్‌ఐసి విజయనగరం బ్రాంచ్‌ లో అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహించిన మాంగిపూడి…

గిరిజనులకు అండగా సిపిఎం

Mar 27,2024 | 21:35

ప్రజాశక్తి-కొమరాడ : ఎల్లవేళలా గిరిజనులకు అండగా నిలిచేది సిపిఎం మాత్రమేనని, ఎన్నికల్లో ఎర్రజెండా అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా నాయకులు కొల్లి సాంబమూర్తి కోరారు. మండలంలో…

మొక్కజొన్న కొనుగోలు మరిచిన ప్రభుత్వం

Mar 27,2024 | 21:33

ప్రజాశక్తి-సాలూరు రూరల్‌ : సాలూరు నియోజకవర్గంలో రైతులు విస్తారంగా సాగుచేసే పంట మొక్కజొన్నని, అలా పంట కొనుగోళ్లను ప్రభుత్వం విస్మరించిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు జి.సంధ్యారాణి విమర్శించారు.…