మన్యం-జిల్లా

  • Home
  • తొలి ముఖ్యమంత్రిని అందించిన ఎస్‌.కోట

మన్యం-జిల్లా

తొలి ముఖ్యమంత్రిని అందించిన ఎస్‌.కోట

Apr 16,2024 | 21:55

ప్రజాశక్తి-శృంగవరపుకోట : శృంగవరపుకోట నియోజకవర్గం పేరు వినగానే విశాఖ -అరకు ఏజెన్సీకి ముఖద్వారంగా ఉన్న సంగతి ఇట్టే గుర్తుకొస్తుంది, ఈ నియోజకవర్గానికి ఘనమైన చరిత్ర ఉంది. 1952లో…

గిరిజన హక్కులను కాలరాస్తున్న బిజెపి

Apr 16,2024 | 21:55

బిజెపితోపాటు దాని పొత్తులు తొత్తు పార్టీలను ఓడించండి సిపిఎం అభ్యర్థులను గెలిపించండి  అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్స ప్రజాశక్తి-సాలూరు, బలిజిపేట  : కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ…

మెకానిక్‌ కొడుకు ఐఎఎస్‌

Apr 16,2024 | 21:52

సివిల్స్‌ ఫలితాల్లో ఓంకార్‌కు 202 , పృథ్విరాజ్‌కు 493వ ర్యాంకులు ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌  :  యుపిఎస్‌సి విడుదల చేసిన సివిల్స్‌ ఫలితాల్లో పార్వతీపురం పట్టణం కొత్తవలసకు చెందిన…

ఏరియా ఆస్పత్రిని పరిశీలించిన డిఎంఒ

Apr 16,2024 | 21:51

ప్రజాశక్తి – పాలకొండ : స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షల నిర్వహణ, పని తీరును మంగళవారం జిల్లా మలేరియా అధికారి(డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌మోహనరావు…

విద్యుత్‌ ఛార్జీల పెంపులో దొందూ దొందే

Apr 16,2024 | 21:49

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : గడిచిన పదేళ్లలో విద్యుత్‌ ఛార్జీల పెంపు విషయంలో వైసిపి, టిడిపి దొందూ దొందే అన్నట్టుగా వ్యవహరించాయి. కేంద్రంలోని బిజెపి రూపొందించిన…

సీనియర్‌ ఓటర్ల గుర్తింపులో జాగ్రత్తలు అవసరం

Apr 16,2024 | 21:49

ప్రజాశక్తి – బొబ్బిలిరూరల్‌  : 85 సంవత్సరాలు నిండిన, అనారోగ్యంతో ఉన్న ఓటర్ల గుర్తింపులో జాగ్రత్తలు తీసుకోవాలని అసెంబ్లీ ఎన్నికల అధికారి ఏ.సాయిశ్రీ అన్నారు. మంగళవారం స్థానిక…

వివక్ష సహించ లేక పార్టీ మారాం

Apr 16,2024 | 21:47

ప్రజాశక్తి – నెల్లిమర్ల: వైసిపిలో వివక్ష సహించలేక పార్టీ మారాల్సి వచ్చిందని నగర పంచాయతీ చైర్‌ పర్సన్‌ బంగారు సరోజిని, 16వ వార్డు కౌన్సిలర్‌ పాండ్రంకి సత్యవతి…

హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణానికి సుస్తీ

Apr 16,2024 | 21:46

గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు వైద్య సేవలందించేందుకు గ్రామాల్లో నిర్మాణం తలపెట్టిన హెల్త్‌ క్లినిక్‌లు నాలుగేళ్లవుతున్నా పూర్తి కాలేదు. దీంతో ఈ ఆరోగ్య ఉప కేంద్రాలు అరకొర వసతులతో…

ఉదయం 5.30కే మాక్‌ పోల్‌

Apr 15,2024 | 22:15

ప్రజాశక్తి-చీపురుపల్లి, రాజాం: పోలింగ్‌ రోజున ఉదయం 5.30గంటలకే మాక్‌ పోల్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. అప్పటికి ఏజెంట్లు రాకపోతే, 15 నిమిషాలు ఎదురు…