మన్యం-జిల్లా

  • Home
  • ఎన్నికల్లో పోలీసుల పాత్ర కీలకం : కలెక్టర్‌

మన్యం-జిల్లా

ఎన్నికల్లో పోలీసుల పాత్ర కీలకం : కలెక్టర్‌

Feb 15,2024 | 19:57

పార్వతీపురం: రానున్న సాధారణ ఎన్నికల నిర్వహణలో పోలీసుశాఖ విధులు కీలకమని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పోలీసు సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై…

కమిషనర్‌ విస్తృత పర్యటన

Feb 14,2024 | 21:52

ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్‌ : పట్టణంలోని పలు వార్డుల్లో బుధవారం కమిషనర్‌ పి.సింహాచలం విస్తృతంగా పర్యటించారు. 23వ వార్డు బోటువీధిలో ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకున్నారు. పారిశుధ్య పనులను…

ప్రగతిబాటలో పల్లెలు

Feb 14,2024 | 21:48

ప్రజాశక్తి-సీతానగరం: వైసిపి ప్రభుత్వంలో ప్రతీ పల్లె ప్రగతిబాట పట్టిందని ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు. మండలంలోని గెడ్డలుప్పిలో రూ.43 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని బుధవారం…

క్షేత్రస్థాయికి వస్తే లోపాలు తెలుస్తాయి

Feb 14,2024 | 21:47

ప్రజాశక్తి -భామిని : విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రతీ అంశం పరిశీలిస్తే, లోపాలు తెలుస్తాయని ఎంపిపి తోట శాంతికుమారి తెలిపారు. బుధవారం స్థానిక…

బంద్‌ విజయవంతానికి విస్తృత ప్రచారం

Feb 14,2024 | 21:46

ప్రజాశక్తి- పార్వతీపురం టౌన్‌: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌, మతతత్వ విధానాలను రైతులు, కార్మికులు ప్రతిఘటించి ఈ నెల 16న చేపట్టే గ్రామీణ భారత్‌ బంద్‌, కార్మికుల…

నిర్మాణాత్మక ఆలోచనలకు నిలువుటద్దం సంజీవయ్య

Feb 14,2024 | 21:41

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : నిర్మాణాత్మక ఆలోచనలకు నిలువుటద్దం దామోదరం సంజీవయ్యని డిఆర్‌ఒ జి.కేశవనాయుడు కొనియాడారు. మాజీ సిఎం దామోదరం సంజీవయ్య జయంతి ఉత్సవాలను బుధవారం కలెక్టరేట్‌లో సాంఘిక సంక్షేమ…

హామీలు అమలు చేయాలి

Feb 14,2024 | 21:38

ప్రజాశక్తి-వీరఘట్టం: జిఒ 57, 132 ప్రకారం పంచాయతీకి వచ్చిన ఆదాయంలో 60 శాతం నిధులు జీతాలకు వెచ్చించి, ఇస్తున్న జీతాలు పెంచి అందించాలని ఎపి పంచాయతీ వర్కర్స్‌…

అపజయాలే విజయాలకు మెట్లు

Feb 14,2024 | 21:36

ప్రజాశక్తి-మక్కువ : అపజయాలకు భయపడకుండా వాటిని మెట్లుగా మలుచుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని గిరిజన విద్యార్థులకు డిప్యూటీ సిఎం రాజన్నదొర హితబోధ చేశారు. బుధవారం మండలంలోని…

అవినీతికి పాల్పడ్డ వారిపై న్యాయవిచారణ : లోకేష్‌

Feb 14,2024 | 21:35

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి  : వైసిపి ఐదేళ్ల పాలనలో అవినీతికి పాల్పడ్డ ప్రజాప్రతినిధులపైనా, అధికారులపైనా జ్యుడీషియల్‌ ఎంక్వయిరీ వేసి శిక్షలు పడేలా చర్యలు చేపడతామని టిడిపి జాతీయ…