మన్యం-జిల్లా

  • Home
  • సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి

మన్యం-జిల్లా

సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి

Mar 3,2024 | 21:22

ప్రజాశక్తి – కొమరాడ : గిరిజనులు సాగు చేస్తున్న పోడు, అన్యాక్రాంతమైన భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజన సంఘం నాయకులు రాము డిమాండ్‌ చేశారు. ఈ మేరకు…

పోలియో రహిత సమాజం ఆవిష్కృతం కావాలి

Mar 3,2024 | 21:20

ప్రజాశక్తి – సాలూరు : పోలియో రహిత సమాజం ఆవిష్కృతం కావాలని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. ఆదివారం జరిగిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఆయన…

నివురుగప్పిన నిప్పులా గ్రూపు రాజకీయాలు

Mar 3,2024 | 21:19

ప్రజాశక్తి – సాలూరు : నియోజకవర్గ అధికారపార్టీలో అసమ్మతి, గ్రూపు రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా వున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత…

ఎన్నికలకు ముందే తాయి’లాలిస్తూ’..

Mar 3,2024 | 20:49

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఔను…! సిద్ధమయ్యారు… ఎన్నికలకు ముందే ఆత్మీయ సమావేశాల నిర్వహణకు, ఆ పేరిట కానుకల పంపిణీకి అధికార పార్టీ సిద్ధమైంది. అక్కడక్కడా…

సోషల్‌ ఆడిట్‌కు సిద్ధంగా ఉండాలి : ఎఒ

Mar 2,2024 | 21:46

బలిజిపేట : 2023-24 రబీ సీజన్లో ఇ-క్రాప్‌లో నమోదైన పంటల వివరాలను విధిగా రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని గ్రామసభలు నిర్వహించి వివరాలను చదివి రైతులకు వినిపించాలని…

మన్యంలో బాబు ష్యూరిటీ…

Mar 2,2024 | 21:45

 సీతంపేట : మండలంలోని సంతమల్లి, దారిమల్లి, మల్లి కాలనీ, నాయుడు మల్లి, కూసిమి గూడలో శంఖారావం కార్యక్రమంలో భాగంగా బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ…

నర్సరీకి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు

Mar 2,2024 | 21:43

కురుపాం : మండల కేంద్రంలో గల తహశీల్దార్‌ కార్యాలయానికి సమీపంలో హుకుంపేటలో వద్ద కురుపాం అటవీ రేంజ్‌ పరిధిలోని గతంలో నిర్వహించిన సోషల్‌ ఫారెస్ట్‌ నర్సరీకి గుర్తు…

ఆర్‌టిసి డిపో తనిఖీ

Mar 2,2024 | 21:42

పాలకొండ: స్థానిక ఆర్టీసీ డిపోను ఏపీఎస్‌ఆర్టీసి జోన్‌-1 డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ అప్పలనాయుడు శనివారం సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొండ డిపోలో సిబ్బందిని…

ఓటింగ్‌ పై ప్రజలకు అవగాహన

Mar 2,2024 | 21:40

సీతంపేట: ఎన్నికల ఓటింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికారి రాజశేఖర్‌ అన్నారు. శనివారం పాలకొండ నియోజకవర్గంలోని బిఎల్‌ఒలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ…