వీరఘట్టంలో దాహం కేకలు
ప్రజాశక్తి-వీరఘట్టం(మన్యం) : వీరఘట్టం మండలంలోని అన్ని గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. వండువ రక్షిత మంచినీటి పథకం ద్వారా నాలుగు రోజుల నుండి తాగునీరు సరఫరా కాకపోవడంతో…
ప్రజాశక్తి-వీరఘట్టం(మన్యం) : వీరఘట్టం మండలంలోని అన్ని గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. వండువ రక్షిత మంచినీటి పథకం ద్వారా నాలుగు రోజుల నుండి తాగునీరు సరఫరా కాకపోవడంతో…
అధికారంలోకి వస్తే వలసలు అరికడతాం ఇండిస్టీయల్ హబ్గా నెల్లిమర్ల విజయనగరం, డెంకాడ సభల్లో చంద్రబాబు, పవన్ ప్రజాశక్తి- విజయనగరం కోట, భోగాపురం : రాష్ట్రంలో వైసిపి అవినీతి…
ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పూర్తి చేస్తాం 2025 నాటికి భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మిస్తాం కూటమి గెలిస్తే వలసలను…
పరిహారం, పునరావాసానికి రూ.193.21కోట్లు అవసరం అదిగో.. ఇదిగో అంటూనే వైసిపి ఐదేళ్లుకాలక్షేపం అంతకు ముందు బాబు వైఖరీ అంతే ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : జిల్లాలోని…
ప్రజాశక్తి-శృంగవరపుకోట : విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గం పేరు చెప్పగానే, టక్కున గుర్తొచ్చేది కోళ్ల కుటుంబం. నాలుగు దశాబ్దాలపాటు శృంగవరపుకోటలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది కోళ్ల…
ఉమ్మడి జిల్లాలో 61 నామినేషన్లు దాఖలు విజయనగరంలో ఎంపికి 4, అసెంబ్లీకి 31 పార్వతీపురంలో పార్లమెంటుకు 10, శాసన సభకు 16 ప్రజాశక్తి-విజయనగరం కోట, పార్వతీపురం :…
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అనువైన రహదారులు ఉండాలి. అప్పుడే అక్కడ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యంతోపాటు అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వారి జీవన…
పార్వతీపురంరూరల్ : మలేరియా నియంత్రణ మనందరి బాధ్యత అని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.జగన్నాథరావు పిలుపు నిచ్చారు. ఈ మేరకు జిల్లా ఆరోగ్య కార్యాలయంలో…
సీతంపేట: పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ బుధవారం తన నామినేషన్ దాఖలు చేసి రిటర్నింగ్ అధికారి శుభమ్ బాన్సల్కు అందజేశారు. తొలుత…