మన్యం-జిల్లా

  • Home
  • ఎన్‌డిఎతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

మన్యం-జిల్లా

ఎన్‌డిఎతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

May 3,2024 | 21:20

ప్రజాశక్తి – నెల్లిమర్ల : ఎన్‌డిఎతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ఎన్‌డిఎ కూటమి అభ్యర్ధులను గెలిపించాలని టిడిపి రాష్ట్ర పరిశీలకులు సువ్వాడ రవి శేఖర్‌ కోరారు. శుక్రవారం కొత్తపేట,…

పది రోజులు విశ్రమించొద్దు

May 3,2024 | 21:19

శృంగవరపుకోట: పోలింగ్‌ బూత్‌ స్థాయిలో అందరూ ఏకమై, ఈ పది రోజులు విశ్రమించకుండా పనిచేయాలని వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం పట్టణంలోని సిరికి…

వైసిపితోనే రాష్ట్రాభివృద్ధి: జెడ్‌పి చైర్మన్‌

May 3,2024 | 21:17

ప్రజాశక్తి – భోగాపురం:  వైసిపితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. భోగాపురంలో శుక్రవారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా…

పింఛను లబ్ధిదారుల నరకయాతన

May 3,2024 | 15:31

ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు … ప్రభుత్వం పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలో పింఛను నగదును జమ చేయడంతో లబ్ధిదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. చాలామందికి…

పింఛను కోసం పడిగాపులు

May 2,2024 | 22:15

 బ్యాంకుల్లో అష్టకష్టాలు అకౌంట్లు నిర్వహణలో లేక అగచాట్లు ఫింగర్‌ ప్రింట్లు పడక మరికొంతమంది ఇబ్బందులు విత్‌డ్రా ఫారం నింపేందుకూ డబ్బులు వసూలు ప్రజాశక్తి విలేకర్ల బృందం  :…

దుర్మార్గపు పాలనకు చమరగీతం పాడాలి

May 2,2024 | 22:08

ఎన్నికల ప్రచార సభల్లో సినీనటుడు బాలకృష్ణ ప్రజాశక్తి-చీపురుపల్లి/విజయనగరం కోట  : రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గపు పానకు చమరగీతం పాడాలని సినీనటుడు, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ…

ఉత్తరాంధ్రను దోచుకున్నారు

May 2,2024 | 21:58

అధికారంలోకి వస్తే పాలకొండను బంగారు కొండ చేస్తాం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రజాశక్తి-పాలకొండ : ఉత్తరాంధ్రను రెడ్డిలు దోచుకున్నారని, పూర్తిగా ఇసుకదందా, భూ కబ్జాలు, మైనింగ్‌…

రాక్షస పాలనకు చివరి గడియలు

May 2,2024 | 21:44

ప్రజాశక్తి-విజయనగరం కోట: రాష్ట్రంలోని రాక్షస పాలనకు చివరి గడియలు దగ్గరపడ్డాయని విజయనగరం టిడిపి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. గురువారం 16వ డివిజన్‌లో గల అంబటి…

నెల్లిమర్లలో హోరాహోరీ

May 2,2024 | 21:40

నెల్లిమర్ల నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి ప్రధాన పార్టీలు వైసిపి, జనసేన, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి పట్టం…