మన్యం-జిల్లా

  • Home
  • బకాయిల కోసం మొక్కు తీర్చుకున్న ఉపాధ్యాయులు

మన్యం-జిల్లా

బకాయిల కోసం మొక్కు తీర్చుకున్న ఉపాధ్యాయులు

Dec 26,2023 | 21:46

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ : రాష్ట్రంలో పని చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులకు సుమారు రూ.18 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిందని, ఈ బకాయిలు వెంటనే…

దుండగల దుశ్చర్య

Dec 26,2023 | 21:45

ప్రజాశక్తి – పాచిపెంట : మండల కేంద్రమైన పాచిపెంటలో గల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయంలో గుర్తుతెలియని కొంతమంది దుండగులు సోమవారం అర్ధరాత్రి ఆలయంలో గల బృంగి,…

ఆరోగ్యానికి క్రీడలు, వ్యాయాయ అవసరం : కలెక్టర్‌

Dec 26,2023 | 21:42

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : ప్రస్తుత జీవన శైలిలో మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు, వ్యాయామం అత్యంత ఆవశ్యకమని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆడుదాం…

అంగన్వాడీల పట్ల ఇంత నిర్లక్ష్యమా?

Dec 26,2023 | 21:34

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: పక్షం రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా అని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం…

ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మెకు ఎమ్మెల్సీల మద్దతు

Dec 26,2023 | 21:32

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తాము సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి…

వాలంటీర్ల సమ్మె

Dec 26,2023 | 21:30

ప్రజాశక్తి-భోగాపురం, సీతానగరం : ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల గ్రామ సచివాలయ వాలంటీర్లు సమ్మెకు దిగారు. తమకు రూ.18వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఎంపిడిఒలకు సమ్మెనోటీసు అందజేశారు.…

ఉలిక్కిపడ్డ ఉమ్మడి జిల్లా

Dec 26,2023 | 21:29

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం, డెంకాడ: పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లాలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడిజిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జియమ్మవలస…

మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల సమ్మె

Dec 26,2023 | 23:25

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు మంగళవారం నుంచి సమ్మె బాట పట్టారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్‌…

ప్రభువా… ప్రభుత్వం మనసు మార్చు

Dec 25,2023 | 21:37

పార్వతీపురంరూరల్‌: ప్రభువా.. హామీలిచ్చి మరిచిపోయిన మా ప్రభుత్వ అధినేత మనసు నువ్వే మార్చాలంటూ అంగన్వాడీలు క్రిస్మస్‌ సందర్భంగా ఏసుక్రీస్తు చిత్రపటానికి వినతి అందించారు. అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌…