మన్యం-జిల్లా

  • Home
  • లోయలో పడి ఆటోబోల్తాఒకరి మృతి

మన్యం-జిల్లా

లోయలో పడి ఆటోబోల్తాఒకరి మృతి

May 27,2024 | 21:25

ప్రజాశక్తి – సీతంపేట : మండలంలోని కొత్తగూడ పంచాయతీ వంభరెల్లి ఘాట్‌ రోడ్డు ఎక్కుతుండగా ఆటో లోయలో బోల్తా పడి 17 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో…

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

May 27,2024 | 21:20

ప్రజాశక్తి – జియ్యమ్మవలస : వర్షాకాలం ప్రారంభం కానున్న తరుణంలో సీజనల్‌ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పి.జగదీష్‌ తెలిపారు.…

పలుచోట్ల కార్డాన్‌ సెర్చ్‌

May 27,2024 | 21:18

ప్రజాశక్తి – కురుపాం : మండల కేంద్రమైన కురుపాంలోనిరెల్లి వీధి, దొనకవీధి, డప్పు వీధుల్లో స్థానిక ఎస్సై ఎస్‌.షణ్ముఖరావు తన సిబ్బందితో కలిసి సోమవారం కార్డాన్‌ సెర్చ్‌…

రైతులకు పరిహారం చెల్లించాలి

May 27,2024 | 21:17

ప్రజాశక్తి – పాచిపెంట : మండలంలోని పాంచాలి పంచాయతీలో గల సీతంపేట, జీలికవలస గిరిజనులు సాగు చేస్తున్న పంట భూములు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే రహదారి వల్ల భూములు…

ఆటో బోల్తా – 18 మందికి గాయాలు

May 27,2024 | 16:58

ప్రజాశక్తి-శ్రీకాకుళం జిల్లా : సీతంపేట మండలం పెదరామ పంచాయతీ ఉమ్మరవెల్లి గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న 18 మంది గిరిజనులలలో 14 మందికు గాయాలు కాగా 7…

కుక్కల దాడిలో వ్యక్తి దుర్మరణం

May 27,2024 | 20:50

మరొకరికి తీవ్ర గాయాలు ప్రజాశక్తి – జియ్యమ్మవలస (పార్వతీపురం మన్యం జిల్లా) : కుక్కల దాడిలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస…

మునగక ముందే ముందస్తు చర్యలు చేపట్టండి

May 26,2024 | 21:31

పార్వతీపురం టౌన్‌ : తాము వరద నీటిలో మునగక ముందే ముందస్తు చర్యలు చేపట్టాలని పట్టణంలోని వరహాలగెడ్డ పరీవాహక ప్రాంతాల దగ్గరలో ఉన్న సౌందర్య థియేటర్‌ వెనుక…

ఈసారీ ఖరీఫ్‌పై సన్నగిల్లిన ఆశలు

May 26,2024 | 21:29

ప్రజాశక్తి -పాలకొండ/వీరఘట్టం: ఈ ప్రాంత రైతాంగానికి ప్రతిఏటా ఖరీఫ్‌ కష్టాలు తప్పడం లేదు. తోటపల్లి కాలువ ద్వారా చుక్క నీరందకపోవడంతో నిరాశే మిగులుతోంది. అప్పులు చేసి పెట్టుబడులు…

వైఎస్‌ఆర్‌నగర్‌లో కార్డాన్‌ సెర్చ్‌

May 26,2024 | 21:13

ప్రజాశక్తి-విజయనగరం కోట : నగరంలోని వైఎస్‌ఆర్‌ నగర్‌లో టుటౌన్‌ సిఐ కోరాడ రామారావు ఆధ్వర్యాన ఆదివారం కార్డాన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, రికార్డులు సక్రమంగా…