మన్యం-జిల్లా

  • Home
  • పేదలకు ఇళ్ల స్థలాలేవి..?

మన్యం-జిల్లా

పేదలకు ఇళ్ల స్థలాలేవి..?

Apr 11,2024 | 20:34

ప్రజాశక్తి – నెల్లిమర్ల : నెల్లిమర్ల నగర పంచాయతీలో పేదలకు ఇళ్ల స్థలాలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. వైసిపి అధికారం చేపట్టి నగర పంచాయతీలో 1500 మందిని…

ఉపాధి హామీని సక్రమంగా అమలుచేయాలి

Apr 10,2024 | 22:20

ప్రజాశక్తి-పాచిపెంట : ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సెబి…

వైసిపిలో చేరిన కోట్ల కుటుంబం

Apr 10,2024 | 22:20

ప్రజాశక్తి-మెరకముడిదాం :  రాష్ట్రంలో వైసిపి హయాంలో దుష్టపాలన సాగుతోందని, ఈ పాలనకు చరమగీతం పాడాలని చీపురుపల్లి టిడిపి అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. గురువారం మండలానికి…

ఎన్‌సిఎస్‌ కార్మికులకు కుచ్చుటోపీ

Apr 10,2024 | 22:18

నాలుగేళ్లయినా కార్మికులకు చెల్లించని బకాయిలు దొంగచాటున మెటీరియల్‌ తరలింపు ఆందోళనలో కార్మికులు ప్రజాశక్తి-బొబ్బిలి : ఎన్‌సిఎస్‌ చక్కెర కర్మాగారం కార్మికులకు యాజమాన్యం కుచ్చుటోపీ పెట్టింది. కార్మికుల కష్టంతో…

ఎర్రజెండా అభ్యర్థులను గెలిపించాలి

Apr 10,2024 | 22:18

ప్రజాశక్తి-కొమరాడ : ఎర్రజెండా తరుపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ, ఎమ్‌పి అభ్యర్థి అప్పలనర్సను గెలిపించాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి కోరారు. ఈ…

పట్టణంలో టిడిపి ఎన్నికల ప్రచారం

Apr 10,2024 | 22:17

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో బుధవారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 2వ వార్డులోని గడివీధి, 28వ వార్డు దుగరాజుపేటలో…

ఎన్నికల నిర్వహణలో లోపాలు రావద్దు

Apr 10,2024 | 22:16

ప్రజాశక్తి-పాలకొండ : సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ…

పేదల ఇంటికే సంక్షేమ పథకాలు

Apr 10,2024 | 22:15

ప్రజాశక్తి-సాలూరు: వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మళ్ళీ సిఎం అయితేనే పేదల ఇంటికి సంక్షేమ పథకాలు అందుతాయని డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. టిడిపి గెలిస్తే పథకాలు…

5నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌

Apr 10,2024 | 22:15

 ప్రజాశకి- విజయనగరం కోట :  ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది నుంచి నేరుగా పోస్టల్‌ బ్యాలెట్ల స్వీకరణ మే 5వ తేదీ నుంచి ప్రారంభించాలని జిల్లా…