శ్రమకు తగ్గ ఫలితం అందే వరకూ పోరాటం
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : ఆశా వర్కర్లకు పని భారాన్ని తగ్గించి కనీస వేతనాలు చెల్లించే వరకూ పోరాటాలు కొనసాగిస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు రమణారావు అన్నారు. గురువారం…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : ఆశా వర్కర్లకు పని భారాన్ని తగ్గించి కనీస వేతనాలు చెల్లించే వరకూ పోరాటాలు కొనసాగిస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు రమణారావు అన్నారు. గురువారం…
పాచిపెంట : తనపై తప్పుడు విమర్శలు చేసిన టిడిపి నాయకులపై పరువు నష్టం దావా, అట్రాసిటీ కేసులు తప్పవని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర హెచ్చరించారు. గురువారం స్థానిక…
ప్రజాశక్తి – కలెక్టరేట్: జిల్లాలో పనిచేస్తున్న సవర భాష వాలంటీర్లకు గత నాలుగు నెలల నుండి జీతాలు లేక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున తక్షణమే…
ప్రజాశక్తి – సాలూరు : మండలంలో ఉపాధి హామీ చట్టం కింద ఈ ఏడాది జరిగిన పనుల్లో అనేక అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీ బృందాల సర్వేల్లో…
ప్రజాశక్తి-సాలూరు : మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు బుధవారం మున్సిపల్ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. పిడుగురాళ్ల…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : పట్టణంలోని 11వ వార్డు ఇందిరా కాలనీలో టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో బుధవారం బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ…
ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : వెట్టిచాకిరీ చేయించుకుంటున్న ‘ఆశా’లకు పనిభారం తగ్గించి వేతనం పెంచాలని ఈ నెల 14, 15వ తేదీల్లో కలెక్టరేట్ ఎదుట వంటావార్పుతో నిరవధిక ధర్నాకు ఎపి…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నూరుశాతం ఫలితాలు లక్ష్యంగా పనిచేయాలని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి…
ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : పార్వతీపురం మన్యం జిల్లా విద్యారంగ సమస్యలపైన జిల్లా విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన అక్టోబర్లో చేపట్టిన సైకిల్…