మన్యం-జిల్లా

  • Home
  • భగత్‌సింగ్‌ ఆలోచనలను చంపుతున్న పాలకులు

మన్యం-జిల్లా

భగత్‌సింగ్‌ ఆలోచనలను చంపుతున్న పాలకులు

Mar 23,2024 | 20:37

పార్వతీపురంరూరల్‌ :బ్రిటీష్‌ ప్రభుత్వం భగత్‌సింగ్‌ను చంపినట్టుగానే ఈనాటి ప్రభుత్వాలు ఆయన ఆలోచనలను చంపాలని అనేక ప్రయత్నాలు చేస్తుండడం దేశ దౌర్భాగ్యమని ప్రముఖ కవి, రచయిత గంటేడ గౌరినాయుడు…

రూట్‌ మ్యాప్‌ తయారు చేసుకోవాలి

Mar 23,2024 | 20:35

సీతంపేట : నియోజకవర్గంలోని పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించి రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకోవాలని పాలకొండ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి కల్పనా కుమారి అన్నారు. శనివారం సెక్టార్‌, రూట్‌ అధికారులతో…

అందరినోటా ఎన్నికల మాట

Mar 23,2024 | 20:34

విజయనగరం ప్రతినిధి : ఎన్నికలు దగ్గరపడ్డారు… నోటిఫికేషన్‌ వచ్చి కూడా దాదాపు వారం రోజులు గడించింది. వైసిపి గత శనివారమే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసింది.…

ఆంధ్రా -ఒడిస్సా సరిహద్దుల్లో పటిష్ట భద్రత ఉండాలి

Mar 23,2024 | 20:32

కురుపాం : రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ల వద్ద నిరంతరం పటిష్ట భద్రత నిఘా ఉండాలని…

ప్రచార భారం భరించడమెలా?

Mar 23,2024 | 20:31

సాలూరు : సాధారణ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ నిర్వహణకు రెండు నెలలు గడువు ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నోటిఫికేషన్‌ విడుదల కాగానే ఎన్నికల…

పత్రాలిచ్చారు… ప్రవేశాలు మరిచారు

Mar 23,2024 | 20:29

సాలూరు : పట్టణంలోని పేదలకు సంబంధించిన టిడ్కో గృహ సముదాయంలో నెలరోజుల క్రితం అట్టహాసంగా ప్రవేశాలు జరిగాయి. డిప్యుటీ సిఎం రాజన్నదొర 1056 మంది టిడ్కో ఇళ్ల…

నిజమైన హీరో భగత్ సింగ్

Mar 23,2024 | 16:23

ప్రముఖ కవి, రచాయిత గంటేడ గౌరినాయుడు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భాస్కర్ డిగ్రీ కళాశాలలో భగత్ సింగ్ వర్ధంతి సభ ప్రజాశక్తి-పార్వతీపురం : బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్…

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

Mar 23,2024 | 15:02

సిపిఎం, గిరిజన సంఘం డిమాండ్  ప్రజాశక్తి-పార్వతీపురం : పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చిన కేర్జల పంచాయితీ బట్టి మానువలస గ్రామంలో భారీ గాలులు గాను…

ప్రిసైడింగ్‌ అధికారులకు ఇవిఎంలపై శిక్షణ

Mar 22,2024 | 21:38

పార్వతీపురం రూరల్‌: ప్రిసైడింగ్‌ అధికారులు ఎన్నికల్లో కీలకమైన ఇవిఎంల వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని ఆర్‌డిఒ, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కె.హేమలత అన్నారు. శుక్రవారం…