మన్యం-జిల్లా

  • Home
  • గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు

మన్యం-జిల్లా

గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు

Mar 28,2024 | 21:08

ప్రజాశక్తి – సాలూరు : రానున్న ఎన్నికల్లో వైసిపిని మళ్లీ గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ రెడ్డి పద్మావతి చెప్పారు.…

నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు

Mar 28,2024 | 21:06

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు…

సామాజిక బాధ్యతతో సేవలందించా

Mar 28,2024 | 20:46

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : తన 39ఏళ్ల ఉద్యోగ జీవితంలో సామాజిక బాధ్యతగా భావించి సేవలు అందించానని ఎల్‌ఐసి విజయనగరం బ్రాంచ్‌ లో అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహించిన మాంగిపూడి…

గిరిజనులకు అండగా సిపిఎం

Mar 27,2024 | 21:35

ప్రజాశక్తి-కొమరాడ : ఎల్లవేళలా గిరిజనులకు అండగా నిలిచేది సిపిఎం మాత్రమేనని, ఎన్నికల్లో ఎర్రజెండా అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా నాయకులు కొల్లి సాంబమూర్తి కోరారు. మండలంలో…

మొక్కజొన్న కొనుగోలు మరిచిన ప్రభుత్వం

Mar 27,2024 | 21:33

ప్రజాశక్తి-సాలూరు రూరల్‌ : సాలూరు నియోజకవర్గంలో రైతులు విస్తారంగా సాగుచేసే పంట మొక్కజొన్నని, అలా పంట కొనుగోళ్లను ప్రభుత్వం విస్మరించిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు జి.సంధ్యారాణి విమర్శించారు.…

బీడు వారిన చెరువులు

Mar 27,2024 | 21:32

ప్రజాశక్తి-పాలకొండ : బీడు వారిన చెరువులను పట్టించుకోకపోతే ఈ వేసవిలో రైతులకు ఇబ్బందులు తప్పవు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. మండలంలో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న…

నాడు శత్రువులు.. నేడు మిత్రులు

Mar 27,2024 | 21:17

 ప్రజాశక్తి-సాలూరు : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది ఒక నానుడి. అది అక్షరాలా నిజమని తేలింది. ఒకసారి ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసిన నాయకులు…

జీడికి రూ.16 వేలు మద్దతుధర కల్పించాలి

Mar 27,2024 | 21:13

ప్రజాశక్తి-కురుపాం :  జీడిపిక్కలకు క్వింటాకు రూ.16 వేలు మద్దతు ధర కల్పించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మండలంలో ఉరిడి,…

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

Mar 27,2024 | 21:12

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  : సార్వత్రిక ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా…