మన్యం-జిల్లా

  • Home
  • 30 ఏళ్ల తర్వాత కురుపాంలో చోటు

మన్యం-జిల్లా

30 ఏళ్ల తర్వాత కురుపాంలో చోటు

Jun 7,2024 | 21:03

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: సరిగ్గా 30 ఏళ్ల తర్వాత తోయక జగదీశ్వరి గెలుపుతో కురుపాం నియోజకవర్గంలో టిడిపికి చోటు దక్కింది. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందిన…

ఆటోని ఢీకొన్న లారీ 

Jun 7,2024 | 12:06

ప్రజాశక్తి-పార్వతీపురం (పార్వతీపురం మన్యం జిల్లా) : పార్వతీపురం ఫ్లైఓవర్ పై ఆటోని లారీ  ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా హాస్పిటల్ కి తరలించారు. వీరంతా…

సచివాలయ సిబ్బంది పనితీరు మారేనా?

Jun 6,2024 | 21:55

ప్రజాశక్తి – జియ్యమ్మవలస: గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను ఆ ఉద్యోగులు సమయ పాలన పాటించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి…

లక్షల వ్యయం… ఫలితం శూన్యం

Jun 6,2024 | 21:53

ప్రజాశక్తి – వీరఘట్టం : స్థానిక మేజర్‌ పంచాయతీ ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు వీలుగా జామివారి కాంప్లెక్స్‌ సమీపంలో ఒట్టిగెడ్డ వద్ద ఇటీవల పంచాయతీ…

గర్భిణుల్లో రక్తహీనత నివారణకు చర్యలు తీసుకోవాలి

Jun 6,2024 | 21:50

ప్రజాశక్తి – కొమరాడ : మండలంలోని గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనత నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒ ఎం.మల్లికార్జునరావు అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో…

చంద్రబాబునాయుడ్ని కలిసిన విజయచంద్ర

Jun 6,2024 | 21:24

పార్వతీపురంరూరల్‌ : స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును గురువారం అమరావతిలో కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత…

పెద్దగెడ్డను పరిశీలించిన జైకా బృందం

Jun 6,2024 | 21:22

పాచిపెంట : మండలంలోని పెద్దగెడ్డ రిజర్వాయర్‌ గురువారం ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి జైకా బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఖరీఫ్‌కు సాగునీరు సక్రమంగా అందేలా చూడాలని…

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి ప్రజలతో మమేకమై ఉంటా : జగదీశ్వరి

Jun 6,2024 | 21:20

జియ్యమ్మవలస : నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టిసారిస్తానని, ప్రజలతో మమేకమై అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని నడిపిస్తానని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన…

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Jun 6,2024 | 12:19

ప్రజాశక్తి-పార్వతీపురం : మండలం వెంకంపేట పంచాయితీ వైకేయం నగర్ కాలనీలో అద్దెకు ఉంటున్న పల్లా సింహాచలం (36) అనే యువకుడు ఇంట్లో భార్య బిడ్డలు లేని సమయం…