మన్యం-జిల్లా

  • Home
  • వేసవి వ్యాధులపై అప్రమత్తం

మన్యం-జిల్లా

వేసవి వ్యాధులపై అప్రమత్తం

Apr 4,2024 | 22:05

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: వేసవిలో ప్రబలే అనారోగ్య సమస్యలకు గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు రావు సూచించారు. ఎంఆర్‌ నగరంలో…

ఉడికించిన సూరీడు

Apr 4,2024 | 22:04

 ప్రజాశక్తి-సాలూరు : వేసవిలో ఎండతీవ్రత అధికమైంది. పగటిపూట ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది. వడగాల్పులు అధికమై, ఉక్కపోత జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మిట్టమధ్యాహ్న సమయంలో సాలూరు పట్టణంలోని…

గిరిజనం.. సమస్యలతో సతమతం

Apr 4,2024 | 22:03

ప్రజాశక్తి – కురుపాం : అభివృద్ధికి ఆమడ దూరంలో గిరిజన గ్రామాలు మగ్గుతున్నాయి. సదుపాయాలు అందని ద్రాక్షగా మిగిలాయి. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయల…

నాయనమ్మకు ప్రేమతో..

Apr 4,2024 | 21:49

ప్రజాశక్తి – కురుపాం : గిరిశిఖర గ్రామానికి చెందిన యువకుడికి వచ్చిన వినూత్న ఆలోచన వృద్ధాప్యంలో ఉన్న నాయనమ్మకు ఎలాంటి పరేషాన్‌ లేకుండా చేసింది. హాయిగా పనులు…

జీడికి ప్రోత్సాహం ఏది?

Apr 4,2024 | 21:47

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : గిరిజనుల ప్రధాన జీవనాధారమైన జీడి పంటకు ఐటిడిఎ, జిసిసి అధికారుల నుంచి కొనుగోలుకు ప్రోత్సాహం లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. మన్యం జిల్లాలో అధిక శాతం…

గిరిజనలు, గిరిజన పక్షపాతుల మద్యే పోరు

Apr 4,2024 | 21:45

గిరిజన ద్రోహులు, గిరిజన పక్షపాతుల మధ్య పోరాటాన్ని తలపించే విధంగా అరకు ఎమ్‌పి ఎన్నిక కనిపిస్తోంది. 50 శాతంపైగా గిరిజనులున్న పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఆరు ఎస్‌టి…

గడిగెడ్డపై తీవ్ర నిర్లక్ష్యం

Apr 4,2024 | 21:46

మధ్యలో నిలిచిన కాలువ లైనింగ్‌ పనులు శివారు భూములకు అందని నీరు ఏళ్ల తరబడి సాగునీటి కోసం ఎదురు చూపు నాడు టిడిపి.. నేడు వైసిపి నిర్లక్ష్యం…

ఉపాధి కల్పనలో విజయనగరం నెంబర్‌ వన్‌

Apr 4,2024 | 21:33

1.18లక్షల పనిదినాలు రూ.502.27కోట్ల మేర చెల్లింపులు ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం అమల్లో విజయనగరం జిల్లా రాష్ట్రంలో మరోసారి…

ఉపాధ్యాయ సంఘాల నాయకులపై కేసుకొట్టివేత

Apr 4,2024 | 21:12

ప్రజాశక్తి-విజయనగరం లీగల్‌ : టీచర్ల బదిలీల కౌన్సిలింగ్‌ విధానంలో లోపాలను సరిచేయాలని డిమాండ్‌ చేస్తూ 2017 జూన్‌ 21న జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఉపాధాయ సంఘాల ఐక్యవేదిక…