ఆయకట్టుకు నీరందేనా?
ప్రజాశక్తి – వంగర : వారంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో రైతులు కూడా పొలాల్లో దుక్కులు చేసి ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు.…
ప్రజాశక్తి – వంగర : వారంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో రైతులు కూడా పొలాల్లో దుక్కులు చేసి ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు.…
ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్ : పట్టణంలోని ప్రధాన రహదారితో పాటు పలు వార్డుల్లో, కాలువల్లో ఉండే మురుగు నీరు రోడ్లపైన ప్రవహిస్తుండడంతో స్థానికులు మున్సిపల్ ప్రజారోగ్య…
ప్రజాశక్తి – పాలకొండ : సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఎక్కడైనా శాంతిభద్రతలకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని సిఐ ఎం.చంద్రమౌళి హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు…
ప్రజాశక్తి – వీరఘట్టం: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల క్రితం వైయస్సార్ హెల్త్ క్లినిక్ల…
పట్టించుకోని నగరపాలక సంస్థ అధికారులు అడుగంటుతున్న నీటి వనరులు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : వేసవి నేపథ్యంలో నగరంలో జలఘంటికలు మోగుతున్నాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతున్నా తాగునీటి…
ప్రజాశక్తి-విజయనగరం కోట : లెండీ కళాశాలలో భద్రపర్చిన ఇవిఎంల స్ట్రాంగ్ రూమ్ను ఎస్పి ఎం.దీపిక శనివారం పరిశీలి ంచారు. అక్కడ ఏర్పాటు చేసిన భద్రతను పరిశీలించి మూడంచెల…
సాలూరు : మండలంలోని డెన్సరాయిలో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో అధిక సంఖ్యలో జ్వరపీడితులు బాధపడుతున్నారు. వేసవి ఎండలు తీవ్రంగా వుండడం, వర్షాలు పడుతుండడంతో గ్రామంలో మలేరియా…
కొమరాడ: జ్వరాలు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్ టి.జగన్ మోహనరావు ఆదేశించారు. ఈ మేరకు ఆయన జ్వరాలున్నాయన్న సమాచారం మేరకు…
పాలకొండ: స్థానిక వెంకంపేట వీధి ఎంపియుపి స్కూల్లో జరిగిన నాడు-నేడు రెండోవిడత పనులు సంతృప్తికరంగా ఉన్నాయని డిఇఒ జి.పగడాలమ్మ తెలిపారు. పట్టణంలోని వెంకంపేట వీధి ఎంపియుపి స్కూల్ను…