మన్యం-జిల్లా

  • Home
  • ప్రకృతి వ్యవసాయంలో దేశీ ఆవు ప్రాముఖ్యత ఎక్కువ

మన్యం-జిల్లా

ప్రకృతి వ్యవసాయంలో దేశీ ఆవు ప్రాముఖ్యత ఎక్కువ

Feb 11,2024 | 20:34

ప్రజాశక్తి – గరుగుబిల్లి : ప్రకృతి వ్యవసాయంలో దేశీ ఆవు ప్రాముఖ్యత చాలా ఎక్కువని రైతు సాధికార సంస్థ సీనియర్‌ సలహాదారు డాక్టర్‌ డి.పారినాయుడు అన్నారు. మండలంలో…

సాహితీ లోకానికి మాస్టారు ‘కారా’

Feb 11,2024 | 20:33

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :  ‘భగవంతుడికి జనం నమస్కరిస్తారు. ఆ భగవంతుడు మనిషిగా మారితే అప్పుడు కూడా అందరూ అతనికి నమస్కరిస్తారని అందరికీ తెలిసిన విషయమే. అయితే, దేముడు…

సంబరాలు సరే.. డబ్బులేవీ?

Feb 11,2024 | 20:20

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మహిళలను మహారాణులను చేస్తామంటూ.. వైఎస్‌ఆర్‌ ఆసరా పేరుతో బ్యాంకులో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ.. నాలుగు విడతల్లో స్వయం సహాయక సంఘాల మహిళల…

అసంపూర్తిగా భవన నిర్మాణాలు

Feb 11,2024 | 20:02

  ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి   :  ప్రభుత్వం ప్రాధాన్యతా పనులుగా భావించిన భవన నిర్మాణాలు చాలా వరకు అసంపూర్తిగాను, పునాదుల స్థాయిలోనూ ఉండిపోయాయి. కేంద్ర ప్రభుత్వం…

టీకాలతో వ్యాధులు దూరం

Feb 10,2024 | 22:07

ప్రజాశక్తి – సీతానగరం: పిల్లలకు పలు వ్యాధుల నుంచి టీకాలు పూర్తి రక్షణ కల్పిస్తాయని డిఎంఒ డాక్టర్‌ టి.జగన్‌మోహనరావు అన్నారు. మండలంలోని నీలకంఠపురం, గుచ్చిమి గ్రామాల్లో టీకా…

కనీస వేతనం ఇవ్వాలని ఆశాలు నిరసన

Feb 10,2024 | 22:05

 ప్రజాశక్తి – సీతంపేట : కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని శనివారం ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎపి ఆశా, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు…

13న ఉల్లిభద్ర వద్ద ‘శంఖారావ’ సభ

Feb 10,2024 | 22:03

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, వైసిపి నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పూరించిన నాధమే శంఖారావమని కురుపాం…

తమ్ముడ్ని హతమార్చిన అన్న

Feb 10,2024 | 21:46

ప్రజాశక్తి – పాచిపెంట :  ఆస్తి కోసం సోదరుడ్ని అతి కిరాత కంగా హతమార్చిన సంఘటన మండలం లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని…

టేఖరుకండిని సందర్శించిన ఆర్‌పి సిసోడియా

Feb 10,2024 | 21:45

ప్రజాశక్తి – కురుపాం : మండలం లోని కురుపాం పంచా యతీ పరిధిలో గల టేఖరుకండి గిరిజన గ్రామాన్ని ఎంసిహెచ్‌ ఆర్‌డి డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌పి సిసోడియ…