మన్యం-జిల్లా

  • Home
  • అక్రమంగా మట్టి తవ్వకాలు

మన్యం-జిల్లా

అక్రమంగా మట్టి తవ్వకాలు

Apr 17,2024 | 22:13

ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని కుంపల్లి రెవెన్యూ పరిధిలోని రాజు చెరువులో ఆ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు.…

ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాజ్యాంగానికి రక్షణ

Apr 17,2024 | 22:13

 అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స పాలకొండలో ర్యాలీ 19న నామినేషన్‌ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాక తరలిరావాలని నాయకుల పిలుపు ప్రజాశక్తి-పాలకొండ, సీతంపేట, పార్వతీపురం…

ఘనంగా సీతారాముల కల్యాణం

Apr 17,2024 | 22:08

ప్రజాశక్తి-నెల్లిమర్ల  : శ్రీరామనవమి సందర్భంగా రామతీర్థంలో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణ, భక్తుల జయజయ ధ్వానాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించిన…

నేటి నుంచి నామినేషన్లు

Apr 17,2024 | 22:07

25 వరకు గడువు 26న పరిశీలన 29న ఉపసంహరణ మే 13న పోలింగ్‌ జూన్‌ 4న ఓట్లలెక్కింపు, ఫలితాలు వెల్లడి ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :…

రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తా : నాగార్జున

Apr 17,2024 | 21:57

 ప్రజాశక్తి- చీపురుపల్లి : నా నిర్ణయాన్ని రెండు రోజుల్లో వెల్లడిస్తానని తాను ఏం చేయాలన్నదానిపై కార్యకర్తలు, అబిమా నులతో మాట్లాడేందుకు వచ్చానని, వారి అభీష్టం మేరకు తన…

మరి అప్పగించరా..?

Apr 17,2024 | 21:56

హుదూద్‌ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించని ప్రభుత్వం ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన గృహ సముదాయం నిరుపయోగంగా మారిన 32 ఇళ్లు రూ.1.27 కోట్లు ప్రజా ధనం వృథా…

ఎన్నికలకు అంతా సిద్ధం : కలెక్టర్‌

Apr 17,2024 | 21:50

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌  : పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై…

ప్రజల పక్షాన నిలిచేది సిపిఎం

Apr 17,2024 | 21:48

కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ ప్రజాశక్తి-కొమరాడ  : నిత్యం ప్రజల పక్షాన ఉంటూ సమస్యలపై పోరాటం చేస్తున్న సిపిఎం ఎమ్మెల్యే, ఎమ్‌పి అభ్యర్థులను గెలిపించాలని ఆ…

వైసిపిది దుర్మార్గ పాలన

Apr 17,2024 | 21:47

 ప్రజాశక్తి – వంగర  : వైసిపిది దుర్మార్గమైన పాలనని మాజీ మంత్రి, రాజాం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. మండల కేంద్రంలో మండల నాయకులు…