రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సీతంపేట: మండలంలోని టిటిడి సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో సవర సిరంగమ్మ(35) తలకు బలమైన గాయమై మృతి…
సీతంపేట: మండలంలోని టిటిడి సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో సవర సిరంగమ్మ(35) తలకు బలమైన గాయమై మృతి…
కురుపాం: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢకొీని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గుంజరాడ జంక్షన్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు…
పార్వతీపురంరూరల్ : ఎన్పిఎస్ను రద్దుచేసి ఒపిఎస్ను తిరిగి అమలు చేయాలని పోస్టల్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత తపాలా ఉద్యోగ సంఘాలు ఇచ్చిన…
పార్వతీపురం రూరల్ :సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తాత్సారం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి)…
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై శుక్రవారం కార్మిక, రైతు, ప్రజా సంఘాలు దేశవ్యాప్తంగా తలపెట్టిన గ్రామీణ భారత్ బంద్ విజయవంతమైంది. ప్రజా…
పార్వతీపురంరూరల్ :జిల్లా ఆర్మడ్ రిజర్వు డిఎస్పీగా ఎస్.వెంకట అప్పారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ విక్రాంత్ పాటిల్ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించారు. కాకినాడ ఎఆర్లో…
ప్రజాశక్తి – కొమరాడ : డ్రైడే- ఫ్రైడే కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్ టి.జగన్ మోహనరావు అన్నారు. పరశురాంపురంలో డ్రైడే…
ప్రజాశక్తి – కురుపాం : పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చూడాలని జిల్లా విద్యాశాఖ ఎడి పి.దామోదరరావు సూచించారు. స్థానిక ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు…
ప్రజాశక్తి – సీతానగరం : గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సచివాలయం వ్యవస్థతోనే సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే ఎ.జోగారావు అన్నారు. మండలంలోని తామరఖండిలో రూ.43లక్షల నిధులతో కొత్తగా…