వాలంటీర్ల సమ్మె
ప్రజాశక్తి-భోగాపురం, సీతానగరం : ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల గ్రామ సచివాలయ వాలంటీర్లు సమ్మెకు దిగారు. తమకు రూ.18వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంపిడిఒలకు సమ్మెనోటీసు అందజేశారు.…
ప్రజాశక్తి-భోగాపురం, సీతానగరం : ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల గ్రామ సచివాలయ వాలంటీర్లు సమ్మెకు దిగారు. తమకు రూ.18వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంపిడిఒలకు సమ్మెనోటీసు అందజేశారు.…
ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం, డెంకాడ: పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లాలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడిజిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జియమ్మవలస…
ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్ : సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ పారిశుధ్య కార్మికులు మంగళవారం నుంచి సమ్మె బాట పట్టారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్…
పార్వతీపురంరూరల్: ప్రభువా.. హామీలిచ్చి మరిచిపోయిన మా ప్రభుత్వ అధినేత మనసు నువ్వే మార్చాలంటూ అంగన్వాడీలు క్రిస్మస్ సందర్భంగా ఏసుక్రీస్తు చిత్రపటానికి వినతి అందించారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్…
పాలకొండ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు మంగళవారం నుంచి చేపడుతున్న నిరవధిక సమ్మెకు పాలకొండ పట్టణంలో ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్…
కురుపాం :రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలకు రానున్న పండగలను లను సామాన్య ప్రజానీకం సంతోషంగా జరుపుకోలేని పరిస్థితి కన్పిస్తోంది. నిత్యావసర వస్తువులతో పాటు అన్నిరకాల ధరల పెరుగుద…
గుమ్మలక్ష్మీపురం : జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో స్తానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి…
సాలూరు : మురికిలో మురికై, కంపునే ఇంపుగా చేసుకుని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పని చేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. గడచిన…
ప్రజాశక్తి – కురుపాం : మండల కేంద్రంలో గల రావాడ రోడ్ జంక్షన్ సమీపంలో ఉన్న గుడ్ సమారిటన్ లూథరన్ చర్చిలో పాస్టర్ రెవరెండ్ పి.జీవన్ కుమార్…