ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మిని కలిసేందుకు…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మిని కలిసేందుకు…
సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మహిళలు, యువత పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతుంది. ముఖ్యంగా మహిళా ఓటర్లు తీవ్ర ప్రభావం చూపనున్నారు. మహిళా ఓటర్లలో…
ప్రజాశక్తి – కురుపాం: కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్తో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ బుధవారం భేటీ అయ్యారు. ఇండియా కూటమికి కిశోర్…
సీతంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను హైస్కూల్ ప్లస్గా ప్రభుత్వం మార్చింది. కానీ అందుకు తగ్గట్టు బోధకులను నియమించడం, వసతులు కల్పించడంపై దృష్టిసారించడం మరిచింది. ఓవైపు ప్రవేశాలకు దరఖాస్తులు…
ప్రజాశక్తి-గరుగుబిల్లి :మండలంలోని ఉల్లిభద్రలో ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూముల వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పి విక్రాంత్ పాటిల్ బుధవారం తనిఖీ…
ప్రజాశక్తి-సాలూరు : పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు విజేతలో తేలాలంటే మరో 18 రోజులు నిరీక్షణ చేయక…
మధ్యాహ్నం 12గంటల వరకు ఇవిఎంల తరలింపు రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ తిరుగుముఖంలో బస్సులు లేక అగచాట్లు అర్ధరాత్రి రహదారిపై పడిగాపులు లెండీ కళాశాల నుంచి…
ప్రజాశక్తి భోగాపురం : మండలంలోని భోగాపురం పంచాయతీ అప్పన్నపేట పోలింగ్ కేంద్రంలో (230) 18 గంటల పాటు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్…
ప్రజాశక్తి – సాలూరు : ఎన్నికల పోలింగ్ ముగియ డంతో గెలుపు ఓటములపై చర్చోపచర్చలు మొదలయ్యాయి. సోమవారం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. నియోజకవర్గంలో…