మన్యం-జిల్లా

  • Home
  • కోటి సంతకాలతో ‘జగనన్నకు చెబుదాం’

మన్యం-జిల్లా

కోటి సంతకాలతో ‘జగనన్నకు చెబుదాం’

Jan 12,2024 | 21:43

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌  :  ప్రతి తల్లి తన బిడ్డ కోసం శ్రమిస్తే, అంగన్వాడీలు ఆ బిడ్డల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారని, వారు చేస్తున్న కృషి,…

వీరఘట్టంలో మహిళా మార్ట్ ప్రారంభం

Jan 12,2024 | 15:50

ప్రజాశక్తి-వీరఘట్టం (పార్వతీపురం మన్యం) :  వీరఘట్టంలో వై యస్ ఆర్ చేయూత మహిళా మార్ట్ ను శుక్రవారం ప్రభుత్వ విప్ పాలవలస విక్రాంత్, జిల్లా కలెక్టర్ నిశాంత్…

హడ్డుబంగిలో భవిష్యత్తు గ్యారంటీ

Jan 11,2024 | 21:30

ప్రజాశక్తి – సీతంపేట : మండలంలోని పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ”బాబు షఉరిటీ -భవిష్యత్తు గ్యారంటీ ” కార్యక్రమం…

పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకాలు

Jan 11,2024 | 21:27

ప్రజాశక్తి – గరుగుబిల్లి : పాడి రైతులు పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని సద్వి నియోగం చేసుకోవాలని మండలంలోని బురదవెంకటాపురం సర్పంచ్‌ బొత్స లక్ష్మి అన్నారు.…

నిరసన తెలిపిన అంగన్‌వాడీలు

Jan 11,2024 | 21:26

ప్రజాశక్తి – సీతానగరం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీల సమ్మె 31వ రోజుకు చేరుకున్నది. గురువారం అంగన్వాడీ కార్యకర్తలంతా జగన్మోహన్‌రెడ్డికి ఓట్లు వేసి తప్పు…

ఆగని దోపిడీ

Jan 11,2024 | 21:17

  ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : జిల్లాలో ధాన్యం క్రయ, విక్రయాల్లో దోపిడీ ఆగడం లేదు. తూకంలో తేడా, ధరలో దగా షరా మామూలుగా సాగుతోంది.…

బాబు మాయ మాటలు నమ్మొద్దు : రాజన్నదొర

Jan 11,2024 | 21:07

ప్రజాశక్తి – మక్కువ: రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం బురదజల్లుతూ చంద్రబాబు చేస్తున్న ప్రసంగాలు, మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని డిప్యూటీ సిఎం పీడిక రాజన్నదొర అన్నారు. స్థానిక…

భవనం ఆస్తి విలువ రూ.50వేలే!

Jan 11,2024 | 21:06

ప్రజాశక్తి – పాలకొండ: స్థానిక నగరపంచాయితీ పరిధిలో ఎంత విలువైన భవంతి ఉన్నా కూడా దాని విలువ రూ.50వేలు మాత్రమే. చుట్టు పక్కల గ్రామాల్లో కూడా లక్షలాది…

మన్యంలో సంక్రాంతి శోభ

Jan 11,2024 | 21:03

ప్రజాశక్తి – కురుపాం : పచ్చని పొలాలు.. కళ్లాల్లో పండిన పంటలు… తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెల్ల ఆప్యాయతా అనురాగాలు.. ఉన్నంతలో కలిసిమెలిసి సాగే జీవనం.. ఒక్కమాటలో చెప్పాలంటే…