మన్యం-జిల్లా

  • Home
  • పిల్లలకు పౌష్టికాహారం అందించాలి

మన్యం-జిల్లా

పిల్లలకు పౌష్టికాహారం అందించాలి

Mar 12,2024 | 21:44

ప్రజాశక్తి – కురుపాం : అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని ఐసిడిఎస్‌ పిఒ కె.విజయగౌరి అన్నారు. మంగళవారం కురుపాంలో…

వైసిపితోనే పేదల అభ్యున్నతి :ఎమ్మెల్యే

Mar 12,2024 | 21:42

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి వైసిపితోనే సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. వైసిసి ఆవిర్భావ దినోత్సవం…

మున్సిపల్‌ కమిషనర్‌గా శ్రీనివాస్‌

Mar 12,2024 | 21:18

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌గా కె.శ్రీనివాస్‌ మంగళవారం తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు. శ్రీనివాస్‌ గతంలో నిడదవోలు మున్సిపల్‌ కమిషనర్‌గా విధులు…

జగన్‌ను విస్మరిస్తే కుటుంబాల్నిమర్చినట్లే

Mar 12,2024 | 21:16

ప్రజాశక్తి – సాలూరు: సిఎం జగన్‌ మోహన్‌రెడ్డిని మరిచిపోతే పేదలు వారి కుటుంబాలను మరిచిపోయినట్లవుతుందని డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో…

రోడ్ల విస్తరణతోనే అభివృద్ధి : ఎమ్మెల్యే

Mar 12,2024 | 21:14

ప్రజాశక్తి – సీతంపేట : రహదారుల విస్తరణతో ఏజెన్సీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి అన్నారు. మండలంలోని కడగండి పంచాయతీ పరిధిలోగల పెద్దవంగర…

వన్‌ స్టేషన్‌ – వన్‌ ప్రొడక్ట్‌ స్టాల్‌ జాతికి అంకితం

Mar 12,2024 | 21:13

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : వన్‌ స్టేషన్‌ – వన్‌ ప్రొడక్ట్‌ స్టాల్‌ను భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. మంగళవారం గుజరాత్‌ లోని అహమ్మదాబాద్‌…

ఎన్నికల నిబంధనలు తెలుసుకోవాలి : జెసి

Mar 12,2024 | 21:11

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమనిబంధనలు తెలుసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ శోభిక తెలిపారు. ఎన్నికల నిర్వహణపై…

పాలకుల నిర్లక్ష్యం వల్లే పూర్తి కాని గుమ్మిడి గెడ్డ రిజర్వాయర్‌ : సిపిఎం

Mar 12,2024 | 21:09

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : వైసిపి, టిడిపిల నిర్లక్ష్యం వల్లే గుమ్మిడిగెడ్డ మినీ రిజర్వాయర్‌ పూర్తికాలేదని సిపిఎం సీనియర్‌ నాయకులు మండంగి రమణ ధ్వజమెత్తారు. మండలంలోని బొడ్లగూడలో…

రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే కళావతి

Mar 12,2024 | 12:19

మన్యం : మండలంలో కడగండి పంచాయతీ పెద్ద వంగరగూడ రోడ్డును ఎమ్మెల్యే కళావతి మంగళవారం ప్రారంభించారు. రూ.35 లక్షలతో రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ…