మన్యం-జిల్లా

  • Home
  • పాలకుల నిర్లక్ష్యం వల్లే పూర్తి కాని గుమ్మిడి గెడ్డ రిజర్వాయర్‌ : సిపిఎం

మన్యం-జిల్లా

పాలకుల నిర్లక్ష్యం వల్లే పూర్తి కాని గుమ్మిడి గెడ్డ రిజర్వాయర్‌ : సిపిఎం

Mar 12,2024 | 21:09

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : వైసిపి, టిడిపిల నిర్లక్ష్యం వల్లే గుమ్మిడిగెడ్డ మినీ రిజర్వాయర్‌ పూర్తికాలేదని సిపిఎం సీనియర్‌ నాయకులు మండంగి రమణ ధ్వజమెత్తారు. మండలంలోని బొడ్లగూడలో…

రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే కళావతి

Mar 12,2024 | 12:19

మన్యం : మండలంలో కడగండి పంచాయతీ పెద్ద వంగరగూడ రోడ్డును ఎమ్మెల్యే కళావతి మంగళవారం ప్రారంభించారు. రూ.35 లక్షలతో రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ…

మెగా నేత్ర వైద్య శిబిరం

Mar 12,2024 | 12:13

వీరఘట్టం (మన్యం) : వీరఘట్టం శ్రీ సత్యసాయి మందిరంలో మంగళవారం విశాఖపట్నం శంకర్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి పరీక్షలు…

జనన ధ్రువపత్రం ఇవ్వాలని ధర్నా

Mar 11,2024 | 21:33

ప్రజాశక్తి – బెలగాం : గిరిజన పిల్లలకు ఆధార్‌ కార్డుల కోసం జనన ధ్రువపత్రాలు ఇవ్వాలని కోరుతూ గిరిజన పిల్లల తల్లిదండ్రులతో కలిసి సోమవారం స్థానిక ఆర్‌డిఒ…

ఘనంగా మహిళా దినోత్సవం

Mar 11,2024 | 21:33

ప్రజాశక్తి – సీతంపేట  : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్థానిక ఐటిడిఎలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ కల్పనాకుమారి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు…

పారిశుధ్య కార్మికుని కుటుంబానికి పరిహారమివ్వాలి

Mar 11,2024 | 21:32

ప్రజాశక్తి-పాలకొండ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన పారిశుధ్య కార్మికుడు…

మాయమాటల నమ్మి మోసపోవద్దు : ఎమ్మెల్యే

Mar 11,2024 | 21:31

ప్రజాశక్తి – బలిజిపేట : రాబోయే ఎన్నికల్లో ఓటు కోసం టిడిపి నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మి మోసపోకుండా, ప్రజలకు అండగా ఉండే వైసిపిని ఆదరించాలని…

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే

Mar 11,2024 | 21:30

ప్రజాశక్తి – జియ్యమ్మవలస : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో భాగంగా వారి సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఆర్‌బికెలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక…

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగవంతం చేయాలి

Mar 11,2024 | 21:18

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రకటించిన ఇళ్ల స్థలాల ప్రక్రియను వేగవంతం చేయాలని ఎపిడబ్ల్యుజెఎఫ్‌ (ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌) అధికారులను నాయకులు కోరారు.…