మన్యం-జిల్లా

  • Home
  • ప్రజలకు నాణ్యమైన వైద్యమందించాలి

మన్యం-జిల్లా

ప్రజలకు నాణ్యమైన వైద్యమందించాలి

Apr 13,2024 | 21:22

 ప్రజాశక్తి – కురుపాం : వైద్య సిబ్బంది ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్యాన్ని అందించాలని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి ఎం.నారాయణ అన్నారు. మండలంలోని మొండెంఖల్‌…

వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి

Apr 13,2024 | 21:20

 ప్రజాశక్తి – కొమరాడ  : గ్రామాల్లో జ్వరాలు, వ్యాధులు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు ఆదేశించారు. ఈ…

పోలింగ్‌ పటిష్టంగా నిర్వహించాలి

Apr 13,2024 | 21:19

 ప్రజాశక్తి – సాలూరు : పోలింగ్‌ పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ అన్నారు. సాధారణ ఎన్నికల నిర్వహణలో లోపాలు, నిర్లక్ష్యం లేకుండా…

కూల్చివేతలే వైసిపి పాలన

Apr 13,2024 | 21:16

ప్రజాశక్తి- విజయనగరం కోట : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి కూల్చివేతలే పరిపాలనగా పెట్టుకుందని టిడిపి అభ్యర్థి పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. శనివారం…

ఇసుక అక్రమ రవాణా

Apr 13,2024 | 21:13

ప్రజాశక్తి- రేగిడి :మండలంలోని కొమిరి, రేగిడి, బొడ్డవలస కేంద్రాలుగా నాగావళి నది నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా వందలాది ఇసుక ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా…

  మిమ్స్‌ ఉద్యోగుల పోరాటం స్ఫూర్తిదాయకం

Apr 13,2024 | 21:10

 సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బ రామమ్మ విశాఖ సెంట్రల్‌ జైల్‌ నుంచి విడుదలైన కార్మికలకు ఘన స్వాగతం ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : మిమ్స్‌ యాజమాన్య నిరంకుశత్వాన్ని, పోలీసుల…

ఎన్నికల ప్రక్రియపై సంపూర్ణ అవగాహన ఉండాలి

Apr 13,2024 | 21:10

ప్రజాశక్తి-శృంగవరపుకోట, విజయనగరం కోట: ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రిసైడింగ్‌ అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి అన్నారు. ఈ ప్రక్రియలో ఏమైనా అనుమానాలు ఉంటే…

కండువాల మార్పు .. అభూత కల్పన

Apr 13,2024 | 21:08

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఎన్నికల దగ్గరపడ్డారు. ప్రచారం ఊపందుకుంటోంది. అభ్యర్థులు, పార్టీలు ఎత్తుకు పైఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా వైసిపి,…

ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో నిలవండి

Apr 13,2024 | 21:05

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎన్నికల్లో పోటీచేస్తున్న వారు ఉత్తరాంధ్ర అభివృద్దికి చిత్తశుద్దిగా నిలబడాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ కోరారు. శనివారం స్థానిక ఎల్‌బిజి…