మన్యం-జిల్లా

  • Home
  • విజయమోహన్‌కు ఐకాన్‌ అవార్డు-

మన్యం-జిల్లా

విజయమోహన్‌కు ఐకాన్‌ అవార్డు-

May 22,2024 | 21:35

బొబ్బిలి: ఆంగ్ల ఉపాధ్యాయులు మింది విజయమోహన్‌ జాతీయ స్థాయి ఇండియన్‌ ఐకాన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఆంగ్ల భాషాభివృద్ధికి విజయమోహన్‌ ఎంతో కృషి చేశారు. మార్చిలో ఇండియా టుడే…

సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత

May 22,2024 | 21:33

రామభద్రపురం: ఉపాధి హామీ పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఉపాధి హామీ జిల్లా అంబుడ్స్‌మెన్‌ శతపతి అన్నపూర్ణ తెలిపారు. బుధవారం…

పండ్ల తోటల పెంపకానికి రైతుల ఎంపిక

May 22,2024 | 21:39

 ప్రజాశక్తి-రేగిడి : గ్రామాల్లో పండ్ల తోటల పెంపకానికి చిన్న, సన్నకారు రైతులను ఎంపిక చేసి, నివేదికలు తయారు చేసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఎపిడి మీసాల శ్రీనివాసరావు సూచించారు.…

నిరుపయోగంగా జగనన్న లేఅవుట్‌

May 22,2024 | 21:31

 ప్రజాశక్తి-వేపాడ :  మండలంలో వల్లంపూడి గ్రామంలో జగనన్న లేఅవుట్‌ నిరుపయోగంగా మారింది. ఈ లేఅవుట్‌లో 48 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. లేఅవుట్‌ లోతట్టు ప్రాంతంలో…

ఆరో రోజుకు జిందాల్‌ కార్మికుల నిరసన

May 22,2024 | 21:30

 ప్రజాశక్తి-కొత్తవలస :  జిందాల్‌ కర్మాగారం వద్ద కార్మికులు చేపట్టిన నిరసన బుధవారం ఆరో రోజుకు చేరింది. విజయనగరం డిసిఎల్‌ వద్ద జరిగిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు…

గురుకులాల్లో ఇంటర్లో ప్రవేశానికి కౌన్సిలింగ్‌

May 22,2024 | 21:21

సీతంపేట : స్థానిక ఐటిడిఎ పరిధిలో గల గిరిజన బాలుర గురుకుల కళాశాలలో కౌన్సిలింగ్‌ ప్రక్రియను గురుకులాల కన్వీనర్‌, ప్రిన్సిపల్‌ పి,రామారావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. సీతంపేట…

గ్రామాల్లో గజరాజులు…

May 22,2024 | 21:20

గరుగుబిల్లి : గ్రామాలను గజరాజులు వదలడంలేదు. ఈ మేరకు మండలంలోని మరుపెంటలో బుధవారం ఏనుగుల గుంపు సంచరించింది. గ్రామ సమీపంలో ఉన్న నూర్పు మిషనును ధ్వంసం చేశాయి.…

ఖరీఫ్‌ సాగుకు వేసవి దుక్కులు మేలు

May 22,2024 | 21:08

ప్రజాశక్తి – సీతంపేట : మరికొద్ది రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. సాధారణంగా కొంతమంది రైతులు వేసవి పంటలు కోసిన తర్వాత పొలం దున్నకుండా ఉండడం…

సర్కారు బడుల్లో సమస్యల తిష్ట

May 22,2024 | 20:59

చ దువు కోసం బయట ప్రాంతాలకు విద్యార్థులు గ్రామాల్లో పాఠశాల ఏర్పాటు చేయాలని వినతి ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునః…