మన్యం-జిల్లా

  • Home
  • ధాన్యం రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు

మన్యం-జిల్లా

ధాన్యం రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు

Jan 17,2024 | 21:35

ప్రజాశక్తి-విజయనగరం :  ప్రస్తుత ఖరీఫ్‌ సీజనులో జిల్లాలో ధాన్యం సేకరణలో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.…

అంగన్వాడీలకు ఆత్మీయ విందు

Jan 17,2024 | 21:27

ప్రజాశక్తి-కురుపాం : అంగన్వాడీల సమస్యలపై 37 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఎఎంసి మాజీ చైర్మన్‌ కోలా రంజిత్‌ కుమార్‌ అన్నారు. బుధవారం అంగన్వాడీల…

షోకాజ్‌ నోటీసులివ్వడం దుర్మార్గం

Jan 17,2024 | 21:26

ప్రజాశక్తి-సాలూరు : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు ఆమోదించకుండా రాష్ట్ర ప్రభుత్వం తమ పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వం…

19న జన్‌ భగీధరి

Jan 17,2024 | 21:25

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : ఈ నెల 19న జిల్లాలో జన్‌ భగీధరి కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు తెలిపారు. జన్‌భగీధరి కార్యక్రమంపై బుధవారం కలెక్టర్‌…

బస్సుల కోసం నిరీక్షణ

Jan 17,2024 | 21:24

ప్రజాశక్తి-వీరఘట్టం : సంక్రాంతి పండగకు వచ్చిన వారంతా ఆయా కుటుంబాలు, బంధుమిత్రులతో సంతోషంగా గడిపి బుధవారం తిరుగుముఖం పట్టారు. కానీ ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు బస్సులు లేకపోవడం,…

22న తుది ఓటరు జాబితా

Jan 17,2024 | 21:23

ప్రజాశక్తి-పార్వతీపురం : ఓటరు జాబితా జాబితాను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ చాంబరులో రాజకీయ పార్టీల…

తగ్గుతున్న చెరకు సాగు

Jan 17,2024 | 21:22

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ప్రభుత్వ విధానాల కారణంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో క్రమంగా చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. తగినంతగా సాగులేదని సాకుచూపుతూ ఉన్న…

22న ఓటరు జాబితా ఫైనల్‌ పబ్లికేషను విడుదల : కలెక్టర్‌ నిశాంత్‌

Jan 17,2024 | 14:44

ప్రజాశక్తి-పార్వతీపురం : జనవరి 22వ తేదీన ఓటరు జాబితా ఫైనల్‌ పబ్లికేషను విడుదల చేయనున్నట్లు కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ చాంబరులో రాజకీయ…

పడకేసిన ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు

Jan 16,2024 | 22:25

ప్రజాశక్తి-బొబ్బిలి : ఉమ్మడి విజయనగరం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు పడకేశాయి. సాగునీటి ప్రాజెక్టులను ఆధునీకరణ చేసి రైతులకు సంపూర్ణంగా సాగునీరు ఇచ్చేందుకు జైకా నిధులు…