మన్యం-జిల్లా

  • Home
  • ప్రశాంత ఎన్నికలకు ఒడిశా జిల్లా కలెక్టర్లతో సమన్వయ సమావేశం

మన్యం-జిల్లా

ప్రశాంత ఎన్నికలకు ఒడిశా జిల్లా కలెక్టర్లతో సమన్వయ సమావేశం

Mar 21,2024 | 19:32

పార్వతీపురంరూరల్‌ : పార్వతీపురం మన్యం, రాయగడ, కోరాపుట్‌ జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహణకు పరస్పరం సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించారు. మూడు జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలతో…

పత్రాలిచ్చారు… ప్రవేశాలు మరిచారు…

Mar 21,2024 | 19:30

సాలూరు: పట్టణంలోని పేదలకు సంబంధించిన టిడ్కో గృహ సముదాయంలో నెలరోజుల క్రితం అట్టహాసంగా ప్రవేశాలు జరిగాయి. డిప్యుటీ సిఎం రాజన్నదొర 1056 మంది టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు…

దేశాన్ని బలహీనపరిచే సిఏఏ చట్టం అమలును అడ్డుకోవాలి

Mar 21,2024 | 19:44

ప్రజాశక్తి – పార్వతీపురం : దేశాన్ని బలహీనపరిచే సిఏఏ చట్టం అమలును అడ్డుకోవాలని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం పార్వతీపురం సుందరయ్య భవనంలో…

జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు

Mar 21,2024 | 14:38

ప్రజాశక్తి-వీరఘట్టం(మన్యంజిల్లా) :వీరఘట్టం గ్రామంలోని జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు జరిగాయని సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ సత్యనారాయణకు లబ్ధిదారులు గురువారం వినతి పత్రం…

ఎస్‌బిఐ సేవలను వినియోగించుకోండి

Mar 20,2024 | 21:44

ప్రజాశక్తి-జియ్యమ్మవలస: ఎస్‌బిఐ సేవలను సద్వినియోగం చేసుకొని, బ్యాంకు అభివృద్ధికి సహకారం అందించాలని డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పంకజ్‌ కుమార్‌ కోరారు. బుధవారం మండల కేంద్రంలో స్టేట్‌ బ్యాంక్‌…

తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రావద్దు

Mar 20,2024 | 21:43

 ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్‌ : పట్టణంలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. బుధవారం మున్సిపల్‌ డిఇ…

కార్యాలయ ప్రారంభమే విజయానికి నాంది

Mar 20,2024 | 21:42

ప్రజాశక్తి – కురుపాం : ఎన్నికల్లో పార్టీ విజయానికి నాంది టిడిపి కార్యాలయ ప్రారంభమేనని ఆ పార్టీ కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టి.జగదీశ్వరి అన్నారు. బుధవారం…

నోటి శుభ్రతే ఆరోగ్య భద్రత

Mar 20,2024 | 21:41

 ప్రజాశక్తి-జియ్యమ్మవలస : నోటి శుభ్రతతోనే ఆరోగ్య భద్రత సాధ్యమని డెంటిస్ట్‌ రమ్య తెలిపారు. మండలంలోని చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వరల్డ్‌ ఓరల్‌ డే సందర్భంగా డాక్టర్‌…

ఎర్రజెండాకు అండగా నిలవాలి

Mar 20,2024 | 21:36

ప్రజాశక్తి కొమరాడ : రానున్న ఎన్నికల్లో మతోన్మాద బిజెపితో జతకట్టిన పార్టీలను ఓడించి, ఎర్రజెండాకు అండగా నిలవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాకాడ ఇందిర…