మన్యం-జిల్లా

  • Home
  • రెండోరోజు అదేతీరు

మన్యం-జిల్లా

రెండోరోజు అదేతీరు

May 6,2024 | 21:47

ఉత్సాహంగా తరలివచ్చిన ఉద్యోగులు ఉమ్మడి జిల్లాలో 8537 ఓట్లు నమోదు ప్రజాశక్తి-యంత్రాంగం :  పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకునేందుకు రెండోరోజు సోమవారం కూడా ఉద్యోగులు ఉత్సాహం చూపారు. ఉమ్మడి…

ప్రజా సంక్షేమంతో రాజకీయాలు వద్దు

May 6,2024 | 21:40

ఎన్నికల ప్రచారంలో బొత్స సత్యనారాయణ ప్రజాశక్తి-మెరకముడిదాం   : ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలతో రాజకీయం చేయటం ప్రతి పక్షానికి తగదని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ…

టిడిపితోనే బిసిల అభివృద్ధి : కొండపల్లి

May 6,2024 | 21:34

 ప్రజాశక్తి-గజపతినగరం/దత్తిరాజేరు : టిడిపి అధికారంలోకివస్తే వెనుకబడిన వర్గాల అభివృద్ధి జరుగుతుందని టిడిపి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.సోమవారం మండలంలోని వెంకటాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన…

సంక్షేమానికి ఓటు వేయండి : బొత్స

May 6,2024 | 21:32

ప్రజాశక్తి- గజపతినగరం : గత ఐదేళ్లలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి చేశామని, వాటిని చూసి వైసిపిని గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య అన్నారు. సోమవారం…

పేదల భూములు వెనక్కి తీసుకున్న వైసిపి

May 6,2024 | 21:31

ప్రజాశక్తి-విజయనగరం కోట: పేదల భూములు వెనక్కి తీసుకున్న ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందని విజయనగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. సోమవారం…

సామాజిక న్యాయమే లక్ష్యం

May 6,2024 | 21:29

 ప్రజాశక్తి-విజయనగరం కోట : సమ సమాజ స్థాపనే సమాసమాజ్‌ వాది పార్టీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌ఛార్జి వ్యవస్థాపక సభ్యులు బచ్చుల…

నిర్భయంగా ఓటు వేయండి

May 6,2024 | 21:28

ప్రజాశక్తి-విజయనగరం కోట : ప్రజలంతా నిర్భయంగా ఓటు వేయాలని అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌ అన్నారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం చేపట్టిన మహిళల ర్యాలీని…

సూపర్‌ సిక్స్‌ మేనిఫెస్టోతో న్యాయం : బేబినాయన

May 6,2024 | 21:21

ప్రజాశక్తి-బొబ్బిలి/తెర్లాం : సూపర్‌ సిక్స్‌ మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి బేబినాయన అన్నారు. మున్సిపాలిటీలోని గొల్లపల్లిలో సోమవారం ఎన్నికల…

ఆ కేంద్రాలతో సమస్యే!

May 6,2024 | 21:18

సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర పడటంతో ఎన్నికల ఆధికారులు, పోలీసులు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సమస్యాత్మక కేంద్రాలపై దృష్టిసారించారు. ఓటింగ్‌ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావులేకుండా…