మన్యం-జిల్లా

  • Home
  • వ్యాధులు ప్రబలకుండా చర్యలు : డిఎంహెచ్‌ఒ

మన్యం-జిల్లా

వ్యాధులు ప్రబలకుండా చర్యలు : డిఎంహెచ్‌ఒ

May 23,2024 | 21:37

 ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్‌ఒ కె.విజయపార్వతి వైద్య సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని తాడికొండ…

నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తే చర్యలు

May 23,2024 | 21:37

ప్రజాశక్తి-పాచిపెంట: నిషేధిత పత్తి విత్తనాలు విక్రయించినా, సాగుచేసినా చర్యలు తప్పవని ఎఒ కె.తిరుపతిరావు హెచ్చరించారు. మండలంలోని రాయిగుడ్డివలస పరిధిలోని భీమందొరవలసలో రైతులకు నిషేధిత పత్తి విత్తనాలపై అవగాహన…

ప్లాస్టిక్‌ నిషేధం ఉందా..?

May 23,2024 | 21:35

ప్రజాశక్తి-పాలకొండ : పట్టణంలో ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నా కూడా ఉత్పత్తి, వినియోగం మాత్రం ఆగడం లేదు. నగర పంచాయతీ అధికారులు, ఉద్యోగులు ప్లాస్టిక్‌ వినియోగంపై చర్యలు తీసుకోవడంలో…

గణితావధాని నారాయణమూర్తి మృతి

May 23,2024 | 21:35

ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్‌ : పట్టణంలో వివేకానంద కాలనీకి చెందిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, గణితావధాని నేరెళ్ల నారాయణమూర్తి బుధవారం రాత్రి మృతిచెందారు. గత కొంతకాలంగా ఆయన…

గిరిజన నేస్తం విప్పపువ్వు

May 23,2024 | 21:33

గిరిజనుల మొహాలు పువ్వుల్లా వికసించే కాలమిది. గుమ్మలక్ష్మీపురం మన్యంలో ఏ గిరిజన గూడేనికి వెళ్లినా విప్పపూల పరిమళం వెదజల్లుతోంది. అందమైన ప్రకృతి ఒడిలో ఉదయంపూట నడుస్తూ ఉంటే…

నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలి

May 23,2024 | 21:33

ప్రజాశక్తి-పార్వతీపురంటౌన్‌ : తోటపల్లి రిజర్వాయర్‌ సమీపంలో ఉన్న పంపుహౌస్‌కు నిరంతరం విద్యుత్తు సరఫరా జరిగేలా కొత్త లైన్‌ను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌ విద్యుత్తు శాఖ…

ప్రాణాపాయ స్థితిలో యువకుడు

May 23,2024 | 21:18

 రక్తదాతల కోసం ఎదురుచూపు : ప్రజాశక్తి-బలిజిపేట మండలంలోని అరసాడ గ్రామానికి చెందిన శివ్వాపు సింహాచలం అనే యువకుడు ఎనీమియాతో బాధపడుతున్నాడు. రక్తం చాలక ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో…

నవధాన్యాలతో నేల సారవంతం

May 23,2024 | 21:18

ప్రజాశక్తి-జియ్యమ్మవలస : నవధాన్యాలు సాగు చేయడం ద్వారా నేల సారవంతం అవుతుందని డిపిఎం షణ్ముఖరాజు తెలిపారు. గురువారం మండలంలోని పెదమేరంగి యూనిట్‌ బిత్తరపాడు గ్రామంలోని రైతు భరోసా…

మలేరియా నివారణకు చర్యలు

May 23,2024 | 21:17

ప్రజాశక్తి-పాచిపెంట : మలేరియా నియంత్రణ ధ్యేయంగా మొదటి విడత దోమల మందు పిచికారీ చేపడుతున్నట్లు జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) టి.జగన్‌ మోహనరావు తెలిపారు. మండలంలోని పి.కోనవలస,…