మన్యం-జిల్లా

  • Home
  • ప్రచార భారం భరించడమెలా?

మన్యం-జిల్లా

ప్రచార భారం భరించడమెలా?

Mar 23,2024 | 20:31

సాలూరు : సాధారణ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ నిర్వహణకు రెండు నెలలు గడువు ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నోటిఫికేషన్‌ విడుదల కాగానే ఎన్నికల…

పత్రాలిచ్చారు… ప్రవేశాలు మరిచారు

Mar 23,2024 | 20:29

సాలూరు : పట్టణంలోని పేదలకు సంబంధించిన టిడ్కో గృహ సముదాయంలో నెలరోజుల క్రితం అట్టహాసంగా ప్రవేశాలు జరిగాయి. డిప్యుటీ సిఎం రాజన్నదొర 1056 మంది టిడ్కో ఇళ్ల…

నిజమైన హీరో భగత్ సింగ్

Mar 23,2024 | 16:23

ప్రముఖ కవి, రచాయిత గంటేడ గౌరినాయుడు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భాస్కర్ డిగ్రీ కళాశాలలో భగత్ సింగ్ వర్ధంతి సభ ప్రజాశక్తి-పార్వతీపురం : బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్…

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

Mar 23,2024 | 15:02

సిపిఎం, గిరిజన సంఘం డిమాండ్  ప్రజాశక్తి-పార్వతీపురం : పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చిన కేర్జల పంచాయితీ బట్టి మానువలస గ్రామంలో భారీ గాలులు గాను…

ప్రిసైడింగ్‌ అధికారులకు ఇవిఎంలపై శిక్షణ

Mar 22,2024 | 21:38

పార్వతీపురం రూరల్‌: ప్రిసైడింగ్‌ అధికారులు ఎన్నికల్లో కీలకమైన ఇవిఎంల వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని ఆర్‌డిఒ, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కె.హేమలత అన్నారు. శుక్రవారం…

వైసిపి సీనియర్‌ నాయకుడ్ని కలిసిన ఎమ్‌పి అభ్యర్థి

Mar 22,2024 | 21:37

పాలకొండ: అరుకు పార్లమెంటరీ వైసిపి అభ్యర్థి చెట్టి తనూజారాణి శుక్రవారం వైసిపి సీనియర్‌ నాయకులు పాలవలస రాజశేఖరంను కలుసుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఏ…

చెక్‌ పోస్టులలో తనిఖీలు చేయాలి

Mar 22,2024 | 21:36

 సీతంపేట: సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున చెక్‌ పోస్టుల్లో తనిఖీలు చేయాలని పాలకొండ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కల్పనాకుమారి అన్నారు. శుక్రవారం పాలకొండ…

జ్వరాలపై దృష్టి సారించాలి

Mar 22,2024 | 21:35

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టి జ్వరాలు గుర్తించడంపై సిబ్బంది దృష్టి సారించాలని జోనల్‌ మలేరియా అధికారి డాక్టర్‌ ఎం.శాంతిప్రభ స్పష్టం చేశారు.…

జ్వరాల గుర్తింపుపై దృష్టిసారించాలి

Mar 22,2024 | 21:34

పార్వతీపురంరూరల్‌: క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టి జ్వరాలు గుర్తించడంపై సిబ్బంది దృష్టి సారించాలని జోనల్‌ మలేరియా అధికారి డాక్టర్‌ ఎం.శాంతిప్రభ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా…