మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ప్రజాశక్తి – పాచిపెంట :మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎంఇఒ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.…
ప్రజాశక్తి – పాచిపెంట :మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎంఇఒ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.…
ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్: విజయనగరం జిల్లా బొండపల్లి మండల తహశీల్దార్ రమణయ్య హత్యను ఎపి రెవెన్యూఅసోసియేషన్ జిల్లాశాఖ తీవ్రంగా ఖండించింది. తహశీల్దార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం…
ప్రజాశక్తి – మక్కువ : రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసగించిన మోసకారిగా చంద్రబాబు అని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర…
ప్రజాశక్తి – పార్వతీపురం : జిల్లా రెవిన్యూ అధికారి వెంకట రావు పని పట్ల అంకితభావం కలిగిన వ్యక్తి అని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు.…
ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : ఈ ఏడాది కూడా కారు మబ్బుల ప్రభావం జీడి పంటపై పడడంతో రైతులు ఆశించినంత స్థాయిలో పంట దిగుబడి లేకపోతే గిరిజన…
ప్రజాశక్తి – సీతానగరం: మండల కేంద్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం విజయోత్సవ సభను నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట అంబేడ్కర్ విగ్రహం ఎదుట…
ప్రజాశక్తి – మక్కువ : సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఆశిస్తూ వచ్చానని, మీ అందరి ఆశీర్వాదాలు కావాలని, ఉద్యోగం వదులుకొని ప్రజాసేవకు వచ్చానని…
ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మొదటి స్థానం రావాలని క్రీడాకారులకు కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. శుక్రవారం ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్రంలో ప్రజలను మోసగించి, డబ్బులిచ్చి ఓట్లు వేయించుకొనేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్న నేటి పరిస్థితుల్లో వాటికి భిన్నంగా సిపిఎం ప్రజల వద్దకే విరాళాల…