మన్యం-జిల్లా

  • Home
  • సచివాలయాలు, ఆర్‌బికెలతోనే గ్రామ స్వరాజ్యం

మన్యం-జిల్లా

సచివాలయాలు, ఆర్‌బికెలతోనే గ్రామ స్వరాజ్యం

Jan 31,2024 | 21:27

కురుపాం : సచివాలయాలు, ఆర్‌బికె వ్యవస్థలోనే గ్రామ స్వరజ్యాం వచ్చిందని స్థానిక ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి అన్నారు. కురుపాంలో రూ.కోటీ 42లక్షలతో నిర్మించిన ఆర్‌బికె కేంద్రం, బియ్యాల వలసలోని…

గిరిజనాభివృద్ధికి పెద్దపీట

Jan 31,2024 | 21:26

ప్రజాశక్తి – సీతంపేట  : గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పాలకొండ ఎమ్మెల్యే పి.కళావతి అన్నారు. బుధవారం స్థానిక వైటిసిలో మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి…

వైసిపి అధ్వానపు పాలనకు రోడే నిదర్శనం : టిడిపి

Jan 31,2024 | 21:25

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  :  వైసిపి పరిపాలనకు నియోజకవర్గంలో రహదారులే అద్దం పడుతున్నాయని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజయచంద్ర అన్నారు. బుధవారం స్థానిక పాత బస్టాండ్‌…

Jan 31,2024 | 21:24

తాగునీటి సదుపాయం కల్పించాలికొమరాడ: పేరులో ఉన్న జలం గ్రామంలో లేదని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు వి.ఇందిరా అన్నారు. మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన జల గ్రామానికి తాగునీటి…

పోలమాంబ హుండీ ఆదాయం రూ.25.59 లక్షలు

Jan 31,2024 | 21:23

ప్రజాశక్తి – మక్కువ: శంబర పోలమాంబ అమ్మవారి జాతర సందర్భంగా భక్తుల సమర్పించుకునే ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. దేవాదాయశాఖ జిల్లా అధికారి డివివి ప్రసాదరావు, తనిఖీదారు ఎన్‌.రాజకుమారి,…

24 కిలోల గంజాయి స్వాధీనం

Jan 31,2024 | 21:20

 ప్రజాశక్తి – పాచిపెంట: ఒడిశాలోని జైపూర్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు అక్రంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు నుంచి 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ ధనుంజయరావు తెలిపారు.…

మాత,శిశు ఆరోగ్య శ్రేయస్సుకు కృషి

Jan 31,2024 | 21:18

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : మాతా,శిశు ఆరోగ్య శ్రేయస్సుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు సూచించారు. జిల్లా వైద్య…

కలెక్టరేట్‌ వద్ద విఒఎల ధర్నా

Jan 31,2024 | 21:16

ప్రజాశక్తి – బెలగాం : వెలుగు విఒఎల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక కలెక్టరేట్‌ వద్ద బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో విఒఎలు ధర్నా జరిగింది. ఈ సందర్భంగా…

బాగా చదవండి… పరీక్షలకు సిద్ధం కండి

Jan 31,2024 | 21:15

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌ ఆధ్వర్యాన ఈనెల 10న టెన్త్‌ విద్యార్థులకు జిల్లావ్యాప్తంగా ప్రజ్ఞా ప్రజ్ఞా వికాసం పరీక్ష నిర్వహించనున్నట్టు ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌ నాయకులు…