సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆగ్రహం
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్: సమ్మెలో ఉన్న కారణంగా కెజిబివి సిబ్బందికి అధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడం పట్ల సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జెఎసి నాయకులు…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్: సమ్మెలో ఉన్న కారణంగా కెజిబివి సిబ్బందికి అధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడం పట్ల సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జెఎసి నాయకులు…
ప్రజాశక్తి-పార్వతీపురం : జనవరి ఒకటో తేది నుంచి మూడు వేల రూపాయలు వైఎస్ఆర్ పింఛను కానుకగా అందించనున్నట్లు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి వెల్లడించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో…
ప్రజాశక్తి-పాచిపెంట : క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతిఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని డిప్యూటీ సిఎం పీడిక రాజన్నదొర కోరారు. మండలంలోని పి.కోనవలస క్రీడా మైదానంలో మూడు రోజుల…
జిల్లాలో రోజురోజుకూ అంగన్వాడీల నిరవధిక సమ్మెను ఉధృతం చేస్తున్నారు. 17 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తున్నారు. అంగన్వాడీల…
ప్రజాశక్తి-సాలూరురూరల్ : మండలంలోని కరాసువలస, మామిడిపల్లి గ్రామాల్లో టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిం చారు.…
ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : ఆడుదాం ఆంధ్ర పేరుతో గిరిజన జీవితాలతో సిఎం జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటున్నారు తప్ప గిరిజన యువతకు ఉపాధి మార్గాలు చూపించే ఆలోచన లేకపోవడం సిగ్గుచేటని…
ప్రజాశక్తి-బలిజిపేట: క్రీడా సంస్కృతిని, క్రీడా స్ఫూర్తిని గ్రామ స్థాయి నుండి పెంచడానికి, తద్వారా ఆరోగ్యకర జీవనశైలి పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి ఆడుదాం ఆంధ్ర కన్నా గొప్ప…
ప్రజాశక్తి – కురుపాం : గిరిజనాభివృద్ధికి వైసిపి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రహదారి, తాగునీరు వంటి మౌలిక వసతుల…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరుతూ సమగ్రశిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె బుధవారం ఎనిమిదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమగ్ర…