మన్యం-జిల్లా

  • Home
  • నిర్వాసితులను పట్టించుకోని వైసిపి, టిడిపి

మన్యం-జిల్లా

నిర్వాసితులను పట్టించుకోని వైసిపి, టిడిపి

Apr 25,2024 | 22:03

భూములు లాగేసుకుని రోడ్డున పడేశారంటున్న బాధితులు సిపిఎం పోరాటంతో మెరుగైన ప్యాకేజీ ఎన్నికల వేళ తోటపల్లి పోరాటంపై చర్చ ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : సుమారు…

కంట్రోల్‌ రూమ్‌ పరిశీలన

Apr 25,2024 | 21:56

ప్రజాశక్తి-విజయనగరం కోట : చీపురుపల్లి, రాజాం, బొబ్బిలి, ఎచ్చెర్ల నియోజక వర్గాల ఎన్నికల పరిశీలకులు తలాత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ గురువారం ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ను, మీడియా కేంద్రాన్ని…

ఆకట్టుకున్న ఫ్లాష్‌ మాబ్‌

Apr 25,2024 | 21:54

ప్రజాశక్తి-విజయనగరం కోట  : మీరు వేసే ప్రతీ ఓటు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అసిస్టెంట్‌ కలెక్టర్‌ సహాదిత్‌ వెంకట త్రివినాగ్‌ అన్నారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా నగరంలోని…

కౌంటింగ్‌ కేంద్రాలను సందర్శించిన పరిశీలకులు

Apr 25,2024 | 21:53

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ :  స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను, కౌంటింగ్‌ కేంద్రాలను సాధారణ, శాంతి భద్రతల పరిశీలకులు ప్రమోద్‌ కుమార్‌…

ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించండి

Apr 25,2024 | 21:53

ప్రజాశక్తి – సీతంపేట  : బిజెపి కూటమిని చిత్తుగా ఓడించి ఇండియా ఫోరం బలపర్చిన అరుకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి అప్పలనరసను, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌…

టెన్త్‌ పరీక్షల స్పాట్‌ రెమ్యురేషన్‌ వెంటనే చెల్లించాలి

Apr 25,2024 | 21:52

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : జిల్లాలో పదో తరగతి పరీక్షలకు విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు, స్పాట్‌ వాల్యుయేషన్‌ రెమ్యునరేషన్‌ నిధులు ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాల్లోకి వెంటనే జమ…

మరో అవకాశం ఇస్తే అభివద్ధి పరుగెత్తిస్తా : రాజన్నదొర

Apr 25,2024 | 21:50

ప్రజాశక్తి – సాలూరు:  ఎమ్మెల్యేగా మరో అవకాశం ఇస్తే నియోజకవర్గంలో అభివద్ధి పనులు పరుగెత్తిస్తానని డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. పట్టణంలోని 25వ వార్డు పిఎన్‌ బొడ్డవలసలో…

జిసిసి లక్ష్యం 60కోట్లు : డిఎం

Apr 25,2024 | 21:49

 ప్రజాశక్తి – సాలూరు : 2024-25 సంవత్సరానికి జిసిసి వ్యాపార లక్ష్యం రూ.60 కోట్లు అని డివిజనల్‌ మేనేజర్‌ వి.మహేంద్రకుమార్‌ చెప్పారు. గురువారం స్థానిక జిసిసి డిపో…

అభివృద్ధి, సంక్షేమం మాతోనే సాధ్యం

Apr 25,2024 | 21:38

ప్రజాశక్తి-బొబ్బిలి : రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం వైసిపితోనే సాధ్యమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. పట్టణంలోని 16వ వార్డులో గురువారం ఎన్నికల ప్రచారం…