మన్యం-జిల్లా

  • Home
  • శంఖారావంలోనూ తేలని లెక్క

మన్యం-జిల్లా

శంఖారావంలోనూ తేలని లెక్క

Feb 19,2024 | 21:18

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జిల్లాలో పూరించిన శంఖారావంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరనేది కొంతలో కొంతైనా స్పష్టత…

ఎపి భవిష్యత్తు టిడిపి జనసేనతోనే… : బోనెల

Feb 19,2024 | 21:07

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : తెలుగుదేశం-జనసేన పార్టీలు అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తుకు బాటలని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజయచంద్ర అన్నారు. పట్టణంలోని కొత్తవలసలో సోమవారం…

సచివాలయ వ్యవస్థతోనే ప్రజల వద్దకు పాలన

Feb 19,2024 | 21:05

ప్రజాశక్తి – సీతానగరం: గ్రామ స్వరాజ్య పాలన సచివాలయం వ్యవస్థ ద్వారానే ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసిపి అని స్థానిక ఎమ్మెల్యే…

వాలంటీర్లకు ఘనంగా సన్మానం

Feb 19,2024 | 21:02

ప్రజాశక్తి – సీతానగరం: స్థానిక సచివాలయం-2లో మండలంలోని 5సచివాలయాలకు చెందిన వాలంటీర్లను ఎమ్మెల్యే అలజంగి జోగారావు సన్మానించారు. పెద్దభోగిలి 1, 2, సూరంపేట, గుచ్చిమి జోగింపేట సచివాలయాలకు…

ఎన్నికల నిర్వహణకు ప్రజా ప్రతినిధులు సహకరించాలి

Feb 19,2024 | 21:00

ప్రజాశక్తి – కురుపాం  : రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ప్రజా ప్రతినిధులు అధికారులకు సహకరించి ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని ఆర్‌డిఒ వివి రమణ కోరారు.…

‘సూపర్‌ సిక్స్‌’పై గ్రామాల్లో ప్రచారం

Feb 18,2024 | 21:33

ప్రజాశక్తి – కురుపాం : ప్రజల భవిష్యత్తుకు భరోసా కావాలంటే చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలతోనే సాధ్యమని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి టి.జగదీశ్వరి అన్నారు. మండలంలోని…

కొండ నీరే తాగునీరు

Feb 18,2024 | 21:32

ప్రజాశక్తి -భామిని : ప్రభుత్వాలు తాగు నీటి కోసం నిధులు వెచ్చిస్తున్నా గిరిశిఖ గ్రామ గిరిజనులకు మాత్రం గుక్కెడు నీటి కోసం అనేక అవస్థలుపడుతున్నారు. వివరాల్లోకొ వెళ్తే…

వీరఘట్టంలో భూ కబ్జాల పర్వం

Feb 18,2024 | 21:30

ప్రజాశక్తి – వీరఘట్టం:‘వడ్డించేవాడు మానోడైతే కడబండితో కూర్చొనా ఎలాంటి నోటుందు’ అన్న చందంగా ఉంది మండలంలోని భూబకాసురుల పరిస్థితి. పాలకులు, అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో భూ…

కెరీర్‌ గైడెన్స్‌పై యువతకు అవగాహన

Feb 18,2024 | 21:07

ప్రజాశక్తి – సాలూరు : పట్టణంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించి కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని టౌన్‌ సిఐ జిడి బాబు…