మన్యం-జిల్లా

  • Home
  • వేడెక్కిన కురుపాం రాజకీయం

మన్యం-జిల్లా

వేడెక్కిన కురుపాం రాజకీయం

Mar 5,2024 | 21:30

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొలదీ కురుపాం నియోజకవర్గంలో రోజురోజుకు ఎన్నికల వేడి హీటెక్కుతుంది. ఒకవైపు టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి…

కురుపాంలో పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి

Mar 5,2024 | 12:13

కురుపాం (మన్యం) : కురుపాంలో నూతనంగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ను ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, అధికారులు కలిసి మంగళవారం ప్రారంభించారు. కురుపాంలో రూ.2 కోట్ల 50…

సవరభాషా వాలంటీర్లను కొనసాగించాలి

Mar 4,2024 | 21:41

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : సవర భాష వాలంటీర్లను కొనసాగించకపోవడంతో 50 గిరిజన గూడేల విద్యార్థులు చదువుకు దూరమయ్యారని, వెంటనే వారి కొనసాగింపునకు చర్యలు చేపట్టాలని యుటిఎఫ్‌ జిల్లా…

సమస్యల పరిష్కరించాలని టిఎలు వినతి

Mar 4,2024 | 21:39

ప్రజాశక్తి – సీతానగరం: మండలంలోని ఉపాధిహామీ చట్టం కార్యాలయంలో పనిచేస్తున్న సాంకేతిక సహాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని సోమవారం స్థానిక ఎంపిడిఒ ఈశ్వరరావుకు వినతిని అందజేశారు. అనంతరం…

సమస్యల పరిష్కారానికి వికలాంగుల ధర్నా

Mar 4,2024 | 21:38

ప్రజాశక్తి – సీతానగరం : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌ పి ఆర్‌ డి )ఆధ్వర్యంలో…

ఉపాధిని దెబ్బతీసే యత్నాలను విరమించాలి

Mar 4,2024 | 21:36

ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌ : విఒఎల ఉపాధికి విఘాతంకలిగించే మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్‌ రద్దుచేయాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని ఎపి.వెలుగు విఒఎ (యానిమేటర్స్‌) ఉద్యోగుల…

సాగు భూములకు పట్టాలివ్వాలి

Mar 4,2024 | 21:35

 ప్రజాశక్తి-మెంటాడ :  గి రిజనులు, దళితులు,పేదల సాగులో ఉన్న భూములకు ప్రభుత్వం పట్టాలివ్వాలని డిమాండ్‌ చేస్తూ ఎపి ఆదివాసీ గిరిజన సంఘం, ఎపి వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యాన…

సబ్‌ స్టేషన్‌ ప్రారంభించిన డిప్యూటీ సిఎం

Mar 4,2024 | 21:34

ప్రజాశక్తి – సాలూరు: పట్టణంలోని గుమడాం లేఅవుట్‌ -5లోని ఇళ్లు, టిడ్కో ఇళ్లకు సంబంధించిన విద్యుత్‌ సరఫరా కోసం నిర్దేశించిన 33/11 కెవి సబ్‌స్టేషన్‌ను సోమవారం డిప్యూటీ…

రక్త హీనతపై సంపూర్ణ అవగాహన అవసరం : కలెక్టర్‌

Mar 4,2024 | 21:35

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : రక్త హీనతపై గ్రామ స్థాయిలో సంపూర్ణ అవగాహన ఉండాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదేశించారు. జిల్లాలో అమలు చేస్తున్న పదేళ్లలోపు పిల్లల్లో…