మన్యం-జిల్లా

  • Home
  • సిఆర్‌టిలందర్నీ రెన్యువల్‌ చేయాలి : యుటిఎఫ్‌

మన్యం-జిల్లా

సిఆర్‌టిలందర్నీ రెన్యువల్‌ చేయాలి : యుటిఎఫ్‌

May 8,2024 | 21:26

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌  : రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సిఆర్‌టిలందర్నీ రాబోయే విద్యాసంవత్సర ప్రారంభంలోనే రెన్యూవల్‌ చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు డిమాండ్‌…

మరో అవకాశమివ్వండి

May 8,2024 | 21:23

ప్రజాశకి-విజయనగరం టౌన్‌: ఎమ్మెల్యేగా మరోసారి గెలిపిస్తే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని డిప్యూటీ స్పీకర్‌, ఆ పార్టీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అభ్యర్థిం చారు. బుధవారం నగరంలోని…

అట్టులేసి.. ఓట్లడిగి..

May 8,2024 | 21:22

ప్రజాశక్తి-విజయనగరం కోట: టిడిపి అభ్యర్థి పూసపాటిరే అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. 19వ డివిజన్‌ లంకాపట్నం, బంగారమ్మ కోలనీ, సోము…

ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి

May 8,2024 | 21:21

ప్రజాశక్తి-విజయనగరం కోట :  ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటు వేసి, జిల్లాలో ఓటింగ్‌ శాతాన్ని పెంచాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు తలాత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ రోహెల్లా…

ప్రజల పక్షాన పోరాడే ఎర్రజెండాను గెలిపించండి

May 8,2024 | 21:15

ప్రజాశక్తి – కురుపాం : ప్రజల పక్షాన నిరంతరం పోరాడి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రజల మధ్య నిత్యం ఉంటున్న ఎర్రజెండా పార్టీని గెలిపించాలని ఇండియా బ్లాక్‌ బలపర్చిన…

కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా ర్యాలీ

May 8,2024 | 21:13

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఇండియా వేదిక బలపర్చిన కాంగ్రెస్‌ విజయనగరం పార్లమెంట్‌ అభ్యర్థి బొబ్బిలి శ్రీనును గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్‌, వామపక్షాల ఆధ్వర్యాన బుధవారం నగరరలో ర్యాలీ…

అన్ని వేళలా అందుబాటులో ఉంటా..

May 8,2024 | 21:10

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : నియోజకవర్గ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని విజయనగరం లోక్‌సభ టిడిపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విజయనగరం పార్లమెంట్‌ స్థానాన్ని…

హోరాహోరీ పోరు..గెలిచేది ఎవరు?

May 8,2024 | 21:06

ప్రజాశక్తి -గజపతినగరం : నియోజకవర్గంలో మొత్తంగా 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైసిపి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పోటీలో ఉండగా, టిడిపి అభ్యర్థిగా…

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు

May 8,2024 | 20:59

ప్రజాశక్తి-బొబ్బిలి: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని బొబ్బిలి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఎ.సాయిశ్రీ అన్నారు. బుధవారం ఆర్‌డిఒ కార్యాలయంలో సాధారణ ఎన్నికలకు సంబంధించి…