మన్యం-జిల్లా

  • Home
  • ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలి : బోనెల

మన్యం-జిల్లా

ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలి : బోనెల

Dec 29,2023 | 21:14

 ప్రజాశక్తి – సీతానగరం :   ప్రజల వద్దకు ప్రతి క్లస్టర్‌, బూత్‌ ఇన్‌ఛార్జులు వెళ్లి టిడిపి అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది వివరించాలని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి…

ఆస్తిపన్ను పేరు మార్పుపై ఛార్జీలు తగ్గించాలి

Dec 29,2023 | 21:12

ప్రజాశక్తి – సాలూరు :  మున్సిపాలిటీ పరిధిలో ఆస్తిపన్ను పేరు మార్పుపై ఒక శాతం ఛార్జీ వసూలును తగ్గించాలని కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. శుక్రవారం చైర్‌పర్సన్‌ పువ్వుల…

ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల భిక్షాటన

Dec 29,2023 | 21:11

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  :  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజ్‌ తదితర డిమాండ్లతో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం పదో రోజు కొనసాగింది. వీరి…

డి.బారామణికి బిటి రోడ్డు వేయాలి

Dec 29,2023 | 21:09

 ప్రజాశక్తి – కురుపాం  :  మండలంలోని డి.బారామణి గిరిజన గ్రామానికి బిటి రహదారి సౌకర్యం కల్పించే వరకు గిరిజన ప్రజల పక్షాన పోరాడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి…

16,033 మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన

Dec 29,2023 | 20:29

 ప్రజాశక్తి – పార్వతీపురం :  జగనన్న విద్యా దీవెన పథకం కింద జిల్లాలో 2022-23 త్రైమాసికానికి సంబంధించి 16,033 మంది విద్యార్థులకు రూ.10,40,93,202 కోట్లు తల్లుల ఖాతాల్లో…

అంగన్వాడీల ఆకలి కేకలు జగనన్నకు పట్టావా?

Dec 29,2023 | 20:26

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ 18 రోజులుగా సమ్మె చేస్తున్న అంగనవాడీ అక్కచెల్లెళ్ల ఆకలి కేకలు జగనన్నకు పట్టవా…

ఉరితాళ్లతోమున్సిపల్‌ కార్మికుల నిరసన

Dec 29,2023 | 20:24

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ :  తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలని, సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులు డిమాండ్‌ చేశారు. నాలుగో రోజు సమ్మెలో…

ముందస్తు చర్యలతో నేరాలు తగ్గుముఖం : ఎస్‌పి

Dec 29,2023 | 20:22

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌  :  ముందస్తుగా పటిష్ట చర్యలతో పోక్సో, రేప్‌ నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు…

రంగుమారిన ధాన్యం శతశాతం కొనుగోలు : మంత్రి బొత్స

Dec 29,2023 | 20:06

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : ఉమ్మడి జిల్లాలో రంగుమారిన ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేయాలని జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ…