గ్రామాల్లో జోరుగా కోడిపందేలు
ప్రజాశక్తి-శృంగవరపుకోట, సాలూరు: సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లాలోని పలుచోట్ల జోరుగా కోడిపందేలు సాగాయి. పండగ మూడు రోజులూ యథేచ్ఛంగా పందేలు జరగ్గా, లక్షలాది రూపాయలు బెట్టింగ్లు జరిగాయి.…
ప్రజాశక్తి-శృంగవరపుకోట, సాలూరు: సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లాలోని పలుచోట్ల జోరుగా కోడిపందేలు సాగాయి. పండగ మూడు రోజులూ యథేచ్ఛంగా పందేలు జరగ్గా, లక్షలాది రూపాయలు బెట్టింగ్లు జరిగాయి.…
ప్రజాశక్తి – కురుపాం : అంగన్వాడీల హక్కుల సాధన కోసం దీక్ష చేపట్టి మంగళవారానికి 36వ రోజు అవుతున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంతో దీక్షా శిబిరం వద్ద…
ప్రజాశక్తి-శృంగవరపుకోట : మండలంలోని మూల బొడ్డవర పంచాయతీలో హృదయ విదాకరణమైన సంఘటన చోటు చేసుకుంది. గిరి శిఖర గ్రామం చిట్టెంపాడు గిరిజనులు అనారోగ్యం బారినపడితే డోలీ మోతలే…
సంక్రాంతి పండగ సందర్భంగా కనుమను పురష్కరించుకుని పల్లెలన్నీ కలకళలాడాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు సాయంత్రం ఇసుక తిన్నెలపై ఆటపాటలతో సందడి చేశారు. పండటగ సందర్బంగా మూడు…
భ్రామిని : మండలంలోని బొడ్డగూడకు చెందిన బిడ్డిక బినియం (13) పురుగుమందు తాగి మతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బత్తిలి ఎస్ఐ సిహెచ్ ప్రసాద్ తెలిపిన…
ప్రజాశక్తి – సీతంపేట : ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లకు సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని యుటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు…
ప్రజాశక్తి – సీతానగరం : రైతులకు నష్టదాయికమైన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి – కురుపాం : సమ్మె ప్రభావంతో అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. ఈ కేంద్రాల పరిధిలో గర్భిణులు, బాలింతలు నమోదై ఉన్నారు. వారిలో కొంత మందికి గత…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : సంక్రాంతి పండగ నేపథ్యంలో తొలిరోజు ఆదివారం భోగి పండగను జిల్లాలో ప్రజలు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ప్రతి వీధిలో భోగి మంటలు వేసి సంక్రాంతి…