మన్యం-జిల్లా

  • Home
  • అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు

మన్యం-జిల్లా

అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు

Jan 25,2024 | 21:01

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  : జిల్లాలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి వాటిని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ సిబ్బందికి సూచించారు.…

మొబైల్‌ టవర్లతో డిజిటల్‌ విప్లవం

Jan 25,2024 | 20:59

 ప్రజాశక్తి – కురుపాం/గుమ్మలక్ష్మీపురం  :  సెల్‌టవర్ల ఏర్పాటుతో డిజిటల్‌ విప్లవం రానుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. కురుపాం మండలం నీలకంఠాపురం పంచాయతీ గంగన్నదొరవలస, జియ్యమ్మవలస…

ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ : యుటిఎఫ్‌

Jan 24,2024 | 22:11

ప్రజాశక్తి – సీతంపేట : ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒపిఎస్‌ విధానం అమలు చేసిన వారికే మద్దతు పలికిన పార్టీకి ఓటు వేస్తామని యుటిఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు…

ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం

Jan 24,2024 | 22:10

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : జాతీయ బాలికల దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా బాలల సంరక్షణ విభాగం, జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యలో జాతీయ…

పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రయత్నించాలి : పిఒ

Jan 24,2024 | 22:07

ప్రజాశక్తి -పార్వతీపురం : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్‌ అన్నారు. బుధవారం స్థానిక గిరిమిత్ర భవనంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి విశ్వకర్మ…

ఎండియు ఆపరేటర్‌ ఆత్మహత్యపై ఆర్‌డిఒ దర్యాప్తు

Jan 24,2024 | 21:51

ప్రజాశక్తి – కురుపాం: తన ఆత్మహత్యకు తహశీల్దార్‌, జిసిఎంఎస్‌ సేల్స్‌మాన్‌ల ఒత్తిడి కారణం అంటూ మండలంలోని గుమ్మ ఎండియు సీమలో నూకయ్య (36) కుటుంబ సభ్యులు ఆరోపించడంపై…

ఘనంగా పోలమాంబ అనుపోత్సవం

Jan 24,2024 | 21:49

ప్రజాశక్తి – మక్కువ : శంబర పోలమాంబ అమ్మవారి మొదటివారం జాతరకు సంబంధించి ప్రక్రియ బుధవారంతో పూర్తయింది. పోలమాంబ అమ్మవారి అనుపోత్సవాన్ని ఇఒ వివి సూర్యనారాయణ ఆధ్వర్యంలో…

18 వేల కోట్ల బకాయిల కోసం యుటిఎఫ్‌ యజ్ఞం

Jan 24,2024 | 21:47

ప్రజాశక్తి -కలెక్టరేట్‌ : 30శాతం ఐఆర్‌ కోసం, రూ.18 వేల కోట్ల బకాయి చెల్లించాలని కోరుతూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం కలక్టర్‌ కార్యాలయం వద్ద యజ్ఞం నిర్వహించారు.…

పర్యాటక పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్‌

Jan 24,2024 | 21:45

ప్రజాశక్తి – సీతంపేట : ఐటిడిఎ ఆధ్వర్యంలో చేపడుతున్న పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేసి ప్రారంభించాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన సీతంపేట ఏజెన్సీలో…