మన్యం-జిల్లా

  • Home
  • సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమణ

మన్యం-జిల్లా

సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమణ

Jan 8,2024 | 21:24

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : తమ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పరిష్కరిస్తేనే సమ్మెను విరమిస్తామని లేనియెడల కొనసాగిస్తామని మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య…

చదురుగుడిలోకి పోలమాంబ

Jan 8,2024 | 21:20

ప్రజాశక్తి -మక్కువ : ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవత పేరుంది రాష్ట్ర జాతరగా అవతరించిన శంబర పోలమాంబ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో సోమవారం రాత్రి వనం గుడి నుండి గ్రామంలో…

లెక్కింపు కేంద్రం పరిశీలన

Jan 8,2024 | 21:18

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : రాబోయే ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటుకు అవకాశాలను ఉద్యాన కళాశాలలో ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌తో కలిసి జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌…

సంక్రాంతి వారం ముందే ట్రాఫిక్‌ జామ్‌

Jan 8,2024 | 21:14

ప్రజాశక్తి – సాలూరు : సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందు పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. అసలే ప్రధాన రహదారి ఇరుగ్గా ఉండడం, వాహనాల రాకపోకలు…

అంగన్వాడీల పోరాటం దేశానికే ఆదర్శం

Jan 8,2024 | 21:12

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : సంఖ్యాబలం ఉందనే మదంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, ప్రజల సమస్యలను పక్కన పెడుతూ నియంతల్లా ప్రవర్తిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులకు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న…

ఎజెఎసి మేనిఫెస్టో అమలు చేసే పార్టీకే మద్దతు

Jan 7,2024 | 21:55

ప్రజాశక్తి – సాలూరు : రానున్న ఎన్నికల్లో ఆదివాసీ జెఎసి సూచించిన మేనిఫెస్టో అమలుకు హామీ ఇచ్చిన పార్టీకే మద్దతు తెలపాలని నిర్ణయించినట్లు జిల్లా ఎజెఎసి వైస్‌…

విద్యార్థుల్లో పోటీ తత్వం ఉండాలి

Jan 7,2024 | 21:54

ప్రజాశక్తి – వీరఘట్టం : చదువు పట్ల విద్యార్థుల్లో పోటీతత్వం ఉండాలని మండల విద్యాశాఖ అధికారి ఆనందరావు విద్యార్థులకు సూచించారు. ఆదివారం స్థానిక శ్రీ గాయత్రి పాఠశాల,…

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

Jan 7,2024 | 21:52

ప్రజాశక్తి – కొమరాడ : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందజేస్తుందని స్థానిక ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి అన్నారు. మండల కేంద్రమైన కొమరాడ సచివాలయంలో వైఎస్‌ఆర్‌…

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం

Jan 7,2024 | 21:51

ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌ :తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజినీరింగ్‌, వాటర్‌ సెక్షన్‌ కార్మికులు అన్నారు. 13వ రోజు…